భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 33

సదృశం చేష్టతే  స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి |

ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ||

అర్ధం:-

 సమస్త ప్రాణులను తమతమ ప్రకృతులను అనుసరించి (స్వభావమునకు లోబడి) కర్మలు చేస్తుంటాడు.  జ్ఞాని తన స్వభావమును అనుసరించే క్రియలను ఆచరిస్తారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...