అధ్యాయం 2
శ్లోకం 11
శ్రీ భగవాన్ ఉవాచ
అశోచ్యనన్వశోచస్త్వం ప్రజ్ఞాదాంశ్చ భషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
అర్ధం :-
శ్రీ భగవానుడు పలికెను :- ఓ అర్జునా ! శోకింపదగని వారికొరకై నీవు శోకించుచున్నవు. పైగా పండితుని వలె మాట్లాడుచున్నవు. పండితులైన వారు ప్రణములు పొయీన వారిని గూర్చిగాని, ప్రణములు పొనివారిని గిఱించి గాని శోకింపరు.