భగవద్గీత-అధ్యాయం1-శ్లోకం2
అధ్యాయం 1
శ్లోకం 2:-
దృష్ట్వాతు పాండవానీకం వ్యూడం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||
సంజయుడు పలికెను :-
ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు
మోహరించియున్న పాండవసైన్యమును చూచి, ద్రోణాచార్యుని కడకేగి యిట్లు పలికెను.
గణపతి శ్లోకం
గణపతి శ్లోకం
శ్లోకం:-
అంతరాయ తిమిరోపశాంతయే శాంతపవనామచింత్య వైభవం |
అర్ధం:-
"ఆటంకాలు అనే చీకట్లను పోగొడుతూ, శాంతమై, పావనమై ఊహాతీతమైన
వైభవంతో శరీరమున నరరూపం, ముఖమున గజరూపం గలిగిన దివ్యతేజాన్ని (గణపతిని) ఉపాసిస్తున్నాను."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
-
అద్యాయం 8 శ్లోకం 21 అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ | యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || అర్థం :- ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ...
-
అష్టాదశ శక్తి పీఠాలు వాటి వివరాలు 1. లంకాయాం శాంకరీదేవి! అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీల...
-
రేపు అనగా 03.06.2020న వచ్చే ద్వాదశి రామ లక్ష్మణ ద్వాదశి. జ్యేష్ఠ , శుక్ల ద్వాదశి. ప్రారంభం:- జూన్ 02, మ12:04. ...