Bhagavad gita_adhyatmikam1

  భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ

మయ్యావేశ్య మానో యో మాం నిత్యయుక్తా ఉపాసతే |

శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||

అర్ధం :-

భగవానుడు పలికెను - పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజనధ్యానాధుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధ భక్తులతో సుగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులలో యోగులలో మిక్కిలి శ్రేష్టులు.



సాంబుడు లక్షణ వివాహం

సాంబుడు లక్షణ వివాహం

శ్రీకృష్ణుడు జాంబవతి కుమారుడు సాంబుడు. దుర్యోధనుని కుమార్తె పేరు లక్షణ. సాంబుడు లక్షణనెత్తకొచ్చుట గురించి ఒకరంటే ఒకరికి ఇష్టం. ఈ విషయం తెలిసిన దుర్యోధనుడు అహంకారంతో ఆ యాదవులకు నా బిడ్డను ఎలా ఇస్తాను అని స్వయంవరం చాటాడు. దానికి సాంబుడిని తప్ప అందరి రాజులకి ఆహ్వానం పంపారు. ఈ విషయం తెలుసుకున్న సాంబుడు ద్వారకలో ఎవ్వరికి చెప్పకుండా రథం మీద బయలుదేరాడు. హస్తినాపురంలో స్వయంవరం జరుగుతుండగా అక్కడికి స్వయంవరం ప్రాంగణంలోకి రధాన్ని పోనిచ్చి లక్షణాలు ఎత్తుకొని తీసుకువచ్చారు. దుర్యోధనుడికి ఇది చూసి కోపం వచ్చి సాంబుడిని వెంబడించాడు. దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మొదలైన వారు అనుసరించారు. సాంబుడు ని పట్టుకొని బంధించి చెరసాలలో వేశాడు. సాంబుడు ద్వారకలో లేని విషయం తెలుసుకున్న కృష్ణుడు అర్జునుడు మొదలైనవారు హస్తినాపురం పై యుద్ధానికి బయలుదేరారు. ఇది తెలుసుకున్న బలరాముడు వారిని ఆపి దుర్యోధనుడు నా శిష్యుడు అతనికి నేను నచ్చజెప్పి అతనికి నేను నచ్చజెప్పి సాంబుని విడిపించి లక్షణాలు ఇచ్చి వివాహం చేసి వస్తాను అని బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చిన బలరాముడిని చూసి దుర్యోధనుడు సాదరంగా ఆహ్వానించారు. బలరాముడు దుర్యోధనుడితో మా సాంబుడిని బంధించావు కదా అతనినివిడిపించి కుమార్తె లక్షణను ఇచ్చి వివాహం చేయి అని అన్నారు    . అప్పటివరకు వినయం నటిస్తున్న దుర్యోధనుడు కోపంలో భోగి పోతు మేము క్షత్రియులము మీరు పశువుల కాపరులు మీతో మేము వియం తీసుకోము. ఆ సాంబుడు జాంబవతి కుమారుడు కోతి జాతికి చెందినవాడు అని బలరాముడిని కృష్ణుడిని యాదవుల అందరినీ తిట్ట సాగాడు. అర్జున్ విని బలరాముడికి కోపం వచ్చి తన నాగలిని ప్రత్యక్షం చేసి దానిని హస్తినాపురానికి చివరి వరకు వెళ్ళేలా చేసి భూమి లోపల గురించి హస్తినాపురాన్ని మొతన్నియమునా నదిలో ముంచెత్తే బోయారు. ఇటు బలరాముడి సంకల్పం తెలిసిన యమునానది కూడా పెద్ద పెద్ద కెరటాలతో హస్తినాపురం మీద పడసాగింది. యమునా నది ఉగ్రరూపం చూసి భూమి కదిలి పోతుంటే చూసి దుర్యోధనాదులు భయపడి క్షమించమని బలరాముడి కాళ్ల మీద పడ్డారు. మీరు చెప్పినట్టే చేస్తాము. బలరాముడి కోపం తాటాకు మంట వెంటనే తగ్గిపోయింది సాంబుడిని చెరసాల నుండి తీసుకొచ్చి లక్షణం ఇచ్చి వివాహం చేసి పంపారు.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

అథ ద్వాదశో ధ్యాయః-భక్తియోగః

శ్లోకం 1

అర్జున ఉవాచ      

ఏవం సతతయుక్త యే భక్తాస్త్వాం పర్యుపాసతే |

యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||

అర్ధం :-

అర్జునుడు పలికెను -

ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరం నిన్నే భజిస్తూ, ధ్యానిస్తూ, పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించెవరును, కావలము అక్షరుడవగు సచ్చిదానంద గణం నిరాకార పరబ్రహ్మ వైన నిన్ను అత్యంత భక్తి భావంతో సేవించు వారు కలరు. ఈ రెండు విధములైన ఉపాసకుల లు అత్యుత్తమ యోగ విధులు ఎవరు?




శ్రీకృష్ణ భగవానుడి సంతానం

శ్రీకృష్ణ భగవానుడి సంతానం



శ్రీకృష్ణుడికి పదహారువేల ఎనిమిది మంది భార్యలు. వారికీ ఒకొక్కరికీ పదిమంది సంతానం కలిగారు. మొత్తం 160080 మంది సంతానం   


శ్రీ కృష్ణుడు రుక్మిణి సంతనం

1. ప్రద్యుముడు

2. చారుధేష్ణ

3. సుదేష్ణ

4. చారుదేహా

5. సుచారు

6. చారుగుప్త

7. భద్రచారు

8. చారుచంద్ర

9. విచారు

10. చారు

ఇంకా ఒక కుమార్తే చారుమతి      

శ్రీ కృష్ణుడు సత్యభామ సంతానం

1. భాను

2. సుభాను

3. స్వరభాను

4. ప్రభాను

5. భానుమను

6. చంద్రభాను

7. బృహద్ధను

8. అతిభాను

9. శ్రీభాను

10. ప్రతిభాను

శ్రీ కృష్ణుడు జాంబవతి సంతానం
1. సాంబ
2. సుమిత్ర
3. పురుజిత్తు
4. సతజితు
5. సహస్రజిత్తు
6. విజయ
7. చిత్రకేతు
8. వసుమను
9. ద్రవిడ
10. క్రతు

శ్రీ కృష్ణుడు లక్షణ సంతానం
1. ప్రయిష
2. గాత్రవాను
3. సింహ
4. బల
5. ప్రబల
6. వృధాగా
7. మహశక్తి
8. సాహ
9. ఓజ
10. అపరాజిత

శ్రీ కృష్ణుడు కాళింది సంతానం
1. శృత
2. కవి
3. వృష
4. వీర
5. సుభహు
6. భద్ర
7. శాంతి
8. దర్ష
9. పూర్ణమాస
10. సొమక

శ్రీ కృష్ణుడు నాగ్నజితి సంతానం
1. వీర
2. చంద్ర
3. ఆశ్వసేన
4. చిత్రగు
5. వేగవను
6. వృష
7. ఆమ
8. శంకు
9. వాసు
10. కుంతి

శ్రీ కృష్ణుడు భద్ర సంతానం
1. సంగ్రామజిత్
2. బృహత్సేన
3. శూర
4. ప్రహరణ
5. అరిజిత
6. జయ
7. సుభద్ర
8. నామ
9. ఆయు
10. సాత్యక

శ్రీ కృష్ణుడు మిత్రవింద సంతానం
1. వృక
2. హర్హ
3. అనిల
4. గృధ్ర
5. వర్ధన
6. ఉన్నద
7. మహంస
8. పవను
9. వన్హి
10. క్షుధి
వీరు కాకా నరకాసురుడిని నుండి రక్షించిన పదహారువేలమంది భార్యలకు ఒకొక్కలకు పది మంది సంతానం కలిగారు.
ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు.ఈవిధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 55

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్జితః |

నిర్వైరస్సర్వభూతేషు యస్స మామేతిపాండవ||

ఓం తాత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్ర్తే శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపదర్శనయోగోనామ ఏకాదశో ధ్యాయః ॥

 అర్థం :-

అర్జునా!కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించు వాడను,  మతపరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేని వాడను, ఏ ప్రాణి అందును ఏమాత్రము వైరభావము లేని వాడను అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. 



శ్రీకృష్ణుడు అన్న మాటకి రుక్మిణిదేవి కుప్పకూలింది

శ్రీకృష్ణుడు అన్న మాటకి రుక్మిణిదేవి కుప్పకూలింది



జగన్మాత అయిన లక్ష్మీదేవి భూలోకంలో రుక్మిణిగా పుట్టింది కదా. అలా ఆమె కూడా మాయలో పడిపోయింది శ్రీకృష్ణుడి మొదటి భార్యను పట్టపురాణి అని కొంచెం అహంకారం వచ్చింది. దానిని తొలగించడానికి శ్రీకృష్ణుడు ఒక లీల చేశారు. ఒకరోజు రుక్మిణిదేవి అంతఃపురంలో తెల్లని పానుపు మీద జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు కూర్చొని ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని రుక్మిణీదేవి ఆమె చెలికతెలు సేవ చేస్తున్నారు.   రుక్మిణి దేవి చెలికత్తె చేతిలోని వింజామరలు తీసుకుని శ్రీకృష్ణునకు మెల్లిగా విచారణ సాగింది. అలా కృష్ణల వారిని రుక్మిణీదేవి సేవిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి తో చిరునవ్వుతో చమత్కారంగా రుక్మిణి! బలంలో, శౌర్యంలో, రూపంలో, భోగంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణాలలో,  శిశుపాలుడు మొదలైనవారు చాలా గొప్పవారు.పరిపూర్ణులు.అటువంటి శిశుపాలుడి తోనే తల్లి తండ్రి సోదరుడు నీకు వివాహం చేద్దాము అనుకుంటే  ఒప్పుకోక నీవు సముద్రగర్భంలో తలదాచుకున్న నన్ను ఎందుకు వివాహమాడావు. మా నడవడి లోకులకు భిన్నమైనది. మా తీరు ఇతరులకు అంతుపట్టదు. బలవంతులతో శత్రుత్వం పెట్టుకుంటాము. రాజ సింహాసనాలు కోసం ఆశపడ్డము. సముద్రమే ఎప్పుడు మాకు నివాసస్థానం. ఏమీలేని వాళ్ళము, ధన హీనుల గుణ హీనులము మేము పేదలతో తప్ప ధనవంతుల తో స్నేహం చేయము.రహస్య వార్తనుఅందుకుంటాము  బిక్షకులను ఆశ్రయిస్తాం. అటువంటి వారిని స్త్రీలు వరిస్తారా? ఇలాంటి గుణాలు ఉన్న నన్ను నీవెందుకు వలచావు. లోకంలో ఎటువంటి వారికైనా ప్రియమైన  సంపద సౌందర్యం అంశం సమానంగా ఉన్నప్పుడే శోభిస్తుంది. లేకపోతే సంబంధాలు సరిగా జరగదు. గుణ హినులతో సంబంధం తగ్గదు కదా. నా సంబంధం తగినది కాదని గ్రహించలేకపోయాను.తెలియక నన్ను వివాహమాడావు. పొరపాటు చేశావు. పోనీలే నీకు తగిన రాజేంద్రుడు ని మరెవరైనా వివాహమాడాడు.  భూపతి జరాసంధుడు చేది రాజు శిశుపాలుడు చెలరేగి ద్వేషంతో నా వెనక పడుతున్నారు. నీ సోదరుడైన రుక్మి బల గర్వంతో మిడిసి పడుతున్నాడు. అహంకారాన్ని అణచడానికి మాత్రమే ఆనాడు నిన్ను బలవంతంగా తీసుకొని వచ్చాను. అంతేగాని ప్రాంతాల పట్ల సంతానం పట్ల ఐశ్వర్యం పట్ల ఆసక్తి లేదు. కామ మోహ ములకు మేములోను కాము. తన ప్రాణ నాధుడుని నోటి నుండి ఇంతకు ముందు ఎన్నడూ వినని మాటలు విని అంతులేని ఆవేదనతో రుక్మిణి దేవి కుప్పకూలింది. అలా నేలపై పడిపోయిన రుక్మిణీదేవి దగ్గరకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు ఆమె కోలుకునేలాగా ప్రేమగా సపర్యలు చేశారు. తరువాత ఆమెను ఎత్తుకుని పాన్పు పైకి చేర్చాడు.మేము క్రియరహిత తులము పరిపూ పరిపూర్ణానులము వ్రాసిన నాలుగు గోడల మధ్య దీపంలాగా నిత్య ఆత్మబుద్ధి తో వెలుగుతూ ఉంటాను. అటువంటి మమ్మల్ని పట్టుకొని ఎందుకు బాధ పడతావు. అని శ్రీకృష్ణుడు పలికారు.శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడుతున్న సమయంలో పట్టపురాణి అనే గర్వం తో ఉన్న రుక్మిణిదేవి ఆత్మాభిమానం అంత నేర్పుగా తొలగించారు.సేద్ధతిరిన రుక్మిణి దేవి శ్రీకృష్ణుడితో భక్తులను వాత్సల్యముతో రక్షించు దేవాదిదేవా శ్రీకృష్ణా! నీవు అన్ని రకాలుగానూ అనంత తేజోమూర్తివి. జ్ఞానము సుఖము బలము ఐశ్వర్య మున్నగు సద్గుణాలు సర్వ నీలోనే నెలకొని ఉన్నాయి. నీకు నేను తగినదాననా? నీవు ప్రకృతి పురుషులకు కాలానికి ఈశ్వరుడు. కళకే సేలం తో శోభించే నీ మనోహరమైన రూపము ఎక్కడ?త్రీ గుణాలతో గూడిన మూడు రాళ్లను నేనెక్కడ? నీ సద్గుణ సంపద దానం కీర్తించబడుతున్నాయి అనే సందోహంతో ఎవ్వరికీ అందకుండా పాలసముద్రంలో శేషతల్పంపై పవళించి చేస్తున్నావ్ ఏమో అటువంటి నీ లీలలు దివ్యములైనవి.పాపములను తొలగించును వాడా! మునీంద్రుల చేయు యోగీశ్వరుల చేసే దేవతలచే వర్ణమైన ప్రభావము కలిగిన నీవు జియో లో సర్వులకు విజ్ఞానమును ఇచ్చువాడు. నేను నిన్నే ఆమె తంగా వివరించాను. శత్రురాజులను ఓడించి నీ సూరత్వంతో అయినా నన్ను గ్రహించావు. రణరంగంలో రాజు పురుగులను ఎదిరించ లేనట్టుగా నటిస్తూ భయపడుతున్నట్లు నీవు సముద్ర మధ్యాలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇది నీ మాయ కాక వాస్తవమా? యోగులు మునులు, ఋషులు సమస్త సంపదలు వదిలేసిన సత్పురుషులు నిన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి నిన్ను సేవించకుండా చెడు బుద్ధి కలిగిన మానవుడిని ఎవరు సేవిస్తారు. ఇంకా నిన్ను భూలోకంలోనూ వైకుంఠం లోని సమస్త ప్రదేశాలలో నేను వివిధ రూపాలు స్వీకరించి నిన్నే సేవిస్తుంటారు. అందుకే నీకు తెలియని ధర్మం లేదు అన్నీ రుక్మిణి విన్నవించుకుంది. శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించి రుక్మిణితో నేను నవ్వులాటకు అన్న మాటలకు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. వేటలో రణరంగంలో భార్యాభర్తలు ఏకాంతంలో సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు.నీ మనసును తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను ఈ పాటికి నువ్వు బాధ పడవద్దు అని అన్నారు.



Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 54

భక్త్వ త్వనన్యయా శక్య అహమేనమ్విదో ర్జున|

జ్ఞాతుం ద్రష్టం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ||

అర్ధం :-

 ఓ పరంతపా!అర్జునా!ఇట్టి నా  చతుర్బుజ రూపమును ప్రత్యక్షముగా  చూడటానికి, తత్వజ్ఞానాన్ని పొందటానికి, అందు ఏకీభావస్థితిని పొందటానికి కేవలం అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.



పదహారువేలమంది రాజకన్యలు కళ్యాణం

పదహారువేలమంది రాజకన్యలు కళ్యాణం



శ్రీకృష్ణుడు నరకాసురుడిని బారి నుండి తప్పించి తెచ్చిన రాజ కన్నీళ్లు అందరికీ వేరువేరుగా సౌకర్యాలను కల్పించాల్సిన గృహోపకరణాలను ఏర్పాటు చేశాడు. ఆ పదహారువేలమంది రాజకన్యలు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన 16వేల భవనాల యందు వారి వివాహ శిక్షణకు తగ్గట్టు 16వేల మంది రాజకన్యలు ధరించి ఒకే ముహూర్తంలో పదహారువేలమంది రాజకన్యలు 16వేల రితులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు. దానధర్మాలు అది క్రియలలో సంతోషపెట్టు లలో నిండయిన ప్రేమతో చూడటంలో సంభాషణలలో ఆహ్వానాలు శ్రీకృష్ణుడు తక్కువ కాకుండా మణులు అందరికీ అన్ని విధాలుగా కనిపిస్తూ ఉత్తమమైన గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆనందించారు. లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమతమై పోతాడు. కానీ శ్రీ కృష్ణుడు 16 వేల మంది ఇతరుల పట్ల సరిసమాన భావాన్ని చూపుతూ తన సామర్థ్యంతో సుఖంగా జీవించాడు.బ్రహ్మదేవుడు,దేవేంద్రుడు మొదలైనవారు యోగమార్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని రీతులుగా ప్రయత్నించి సాధ్యం కాక చివరకు మాయ మోహిత్ అవుతారో, ఆ మహాత్ముడిని ఎంతో నేర్పుతో ఆ స్త్రీల భార్యలు ఎడతెగని ఆత్మీయ చూపులతో చిరునవ్వుతో సరస సంభాషణలతో అనురాగాలతో ప్రత్యేకంగా సేవించారు. కొన్ని వేలమంది దాసి జనాలు సపర్యలు చేయటానికి ఉన్నాసరే శ్రీకృష్ణుడు ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకునే వాళ్లు. మనుషులతో పొదిగిన బంగారు ఆసనాలు వేసేవారు. భక్తితో పాదాలు అడిగేవారు. స్నానానికి సిద్ధాంతంతో కలిపిన నీళ్లను అందించేవారు. సుగంధాలు వస్త్రాలు ఆభరణాలు సమర్పించేవారు. ఇష్టమైన పదార్థాలు వండి వడ్డించే వారు. తాంబూలాలు అందిస్తూ విసురుతూ తలదూర్చి పాదాలు ఒత్తుతూ వేలకొద్ది దాసీలు ఆ రజక సేవ చేసే సేవలు అన్ని శ్రీకృష్ణుడికి స్వయంగా తామే చేసారు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 53

వహం వేదైర్న తపసా న దానేన వ చేజ్యయా|

శక్య ఏవంవిదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా||

 అర్థం :-

 నీవు చూసిన నా చతుర్భుజ రూపమున దర్శించటానికి వేదపఠనమూలచేగానే, తపశ్చర్య లచే గాని, దానముల చే గాని, యజ్ఞ కర్మలచే గాని, శక్యము కాదు.




పారిజాతాపహరణం

పారిజాతాపహరణ



ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవేంద్రుని పట్టణమైన అమరావతికి వెళ్లాడు. దేవరాజైన ఇంద్రుడు శ్రీకృష్ణుని సత్యవాణి సాదరంగా ఆహ్వానించారు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్లారు. ఆమె శ్రీకృష్ణుని సత్యభామని సాదరంగా ఆహ్వానించింది. తరువాత శ్రీకృష్ణుడు కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న ఆమె మణికొండలను ఆమెకు సమర్పించాడు. శశి దేవి ఇంద్రుల వారిచేత సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు పూజలు అందుకున్నాడు. తర్వాత సత్యభామ నందన వనానికి వెళ్ళాదాము అని కోరింది. శ్రీకృష్ణుడు ఆమెను ఆ వనానికి తీసుకొని వెళ్ళాడు. ఆ నందనవనంలో పారిజాత వృక్షాన్ని చూశారు. ముల్లోకాల్లో ప్రజల కోరికలు తీర్చడంలో మిక్కిలి ప్రసిద్ధమైనది పారిజాత వృక్షము. మనోహరమైన దాని పరిమళాలకు దరిచేరి చక్కెరలు తిరుగుతున్న తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. చిగుళ్లు, అంకురాలు, మొగ్గలు, బొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు మున్నగు వాటితో నిండుగా ఉన్నాయి. ఆ పారిజాత వృక్షాన్ని చూసి పరవశించి నాకు సత్యభామ తనకు కావాలి అని శ్రీకృష్ణుడిని కోరింది. అందుకు శ్రీకృష్ణుడు సరే అని ఆ పారిజాతాన్ని అలాగే చేతిలో పెట్టి లేచి గరుత్మంతుడి వీపు మీద పెట్టాడు. శ్రీకృష్ణుడు ఇలా పారిజాతాన్ని అపహరించి తన ప్రాణ శక్తి అయిన సత్యభామ తో పాటు పక్షి ఇంద్రుడు గరుత్మంతుడి పై ఎక్కి బయలుదేరబోతున్నాడు.

 ఇంద్రుడు తాను త్రిలోకాధిపతీ అని గర్వంతో "శ్రీకృష్ణ దొంగతనంగా పారిజాత వృక్షాన్ని పట్టుకోవద్దు వదిలేయండి" అన్నారు. శ్రీకృష్ణుడు వెళుతుంటే ఆయన దారికి ఇంద్రుడు అడ్డం వచ్చి నుంచున్నాడు. దేవత సైన్యం ఇంద్రుడు శ్రీకృష్ణుని మీద యుద్ధానికి వచ్చింది. ఏ ఎందుకు అయితే నరకాసురుడు పెట్టే బాధలు తట్టుకోలేక శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తే శ్రీకృష్ణుడు దయతలచి నరకాసురుని సంహరించి దేవతలను రక్షించిన సంగతి ఇంద్రుడు మరిచిపోయాడు. ఆయన శ్రీమహావిష్ణువు గా దేవతలకు ఈ సంపదలన్నీ అనుగ్రహించాడు. ఆయనకి సంపదలకు కొదవ. ఈ పాటి వివేకం లేని దేవేంద్ర పదవి ఎందుకు? కాస్త రాక్షసుల బాధలు తీరగానే మల్లె అహంకారం తలకెక్కింది. తనను ఎదిరించిన దేవేంద్రుని ఓడించి శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి సత్యభామాదేవి ఉద్యానవనంలో నాటించాడు దేవలోకపు తుమ్మెదలు పారిజాత వృక్షాన్ని అనుసరించి భూలోకానికి వచ్చాయి.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 52

శ్రీ భగవాన్ ఉవాచ

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్శిణః||

అర్ధం :-

భగవానుడు పలికెను -

నీవు చూసిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శనభాగ్యం అన్యులకు అత్యంత దుర్లభమైనది. దేవతలు సైతం ఈ రూపములో దర్శించటానికి సదా ఉవ్విళ్లూరుతుంటారు.




నరకాసురుని సత్యభామ వధించలేదా?

నరకాసురుడిని సత్యభామ వధించలేదా?





 వరాహమూర్తి భూదేవి కుమారుడైన నరకాసురుడి అకృత్యాలు ఎక్కువయ్యాయి. తను పదహారువేలమంది రాజకన్యలను అపహరించారు. ఇంకా స్వర్గంపై దాడి చేసి దేవతల తల్లి అయిన అతిథి యొక్క కర్ణకుండలాలు వరుణదేవుడు చత్రాన్ని దేవతల పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి నరకాసురుడి అత్యాచారాలు నిర్ణయించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించి పదానికి గరుడ వాహనం వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఎలా అన్నది. ప్రభు!ప్రాణనాథ!నీవు విజృంభించి రాక్షసులు అందరినీ చీల్చి చెండాడుతూ ఉంటేనే యుద్ధ నైపుణ్యం చూడాలని కోరికగా ఉంది. నా మాటను మన్నించి నన్ను నే వెంట తీసుకు వెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కన్నులారా చూసి వచ్చి ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను అని అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ! సుకుమారి వైన నీవు ఎక్కడ? రణరంగం ఎక్కడ?అక్కడ వినిపించేవి తుమ్మెదల శంకరలు కావు. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కనిపించేవి పువ్వుల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు. గుర్రపు డెక్కల చివరల నుండి లేచిన దూళి దుమారాలు. అవి నీటి కెరటాల తుంపరాలు కావు. శత్రువుల ధనుస్సు నుండి విలువడే బాణాల పరంపర హంసలలో నిండిన సరోవరాలు కావు. రాక్షసుసైన్యాలు అటువంటి యుద్ధ రంగానికి నీవెందుకు రావటం నేను త్వరగా తిరిగి వస్తానులే నువ్వు రావద్దు అని అన్నారు.

అప్పుడు సత్యభామ నాథ! నీబాహువులు అనే దుర్గలూ అండగా నాకు ఉండగా వారు రాక్షస సమోహలైతే మాత్రం నాకేం భయం నేను వస్తాను అని బ్రతిమిలాడింది.
శ్రీకృష్ణుడే సంతోషించి సత్యభామతో యుద్ధానికి బయలుదేరారు. ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణమైన ప్రగ్జ్యోతిషాన్ని చేరారు. ఆ పట్టణం పర్వత దుర్గాలతో, శస్త్ర దుర్గాలతో వాయుదుర్గాలతో జలదుర్గాలలో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోట్లతో జయింపరానిదై ఉంది. అది అనేకమైన మురాసురుని మాయ పాశాలు సంరక్షించబడి దుర్భేద్యమై ఉంది.
శ్రీకృష్ణుడు తన గద్దడంతొ పర్వత దుర్గలను ముక్కలు ముక్కలు చేసాడు. బాణ సమూహంతో శస్త్ర దుర్గాల సమూహాన్ని చేదించి వేశాడు. వాయుజాల అగ్నికోటాలను చక్రంతో కొట్టి నాశనం చేశాడు. అతిభయంకరుడైన శ్రీకృష్ణుడు మూరసురుడి పాశాలను ఖడ్గంతో ఖండించారు. అంతే కాకా తన గదతో కొట్టి ప్రాకారాలను యంత్రాలతో పాడగొట్టాడు. రాక్షసుల హృదయాలు భయంగోలిపేల తన పాంచజన్య శంఖం పూరించారు.

ఆ పాంచజన్య శంఖ ధ్వని విని ఐదు తలల గల మురాసురుడు నిద్ర మేలుకొని నీటిలో నుండి బయటకు వచ్చి శ్రీకృష్ణుని చూశాడు. వృత్రాసురుడు తన శూలాన్ని గరుత్మంతుని పై ప్రయోగించి గట్టిగా అరిచాడు. శ్రీకృష్ణుడు ఆ సోలో అన్ని మధ్యలోనే పట్టుకొని మూడు ముక్కలుగా విరిచారు. ఇలా ఎంతసేపు యుద్ధం జరిగిన తరువాత శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ప్రయోగించి అతడి ఐదు తలల అవలీలగా ఖండించి చేశాడు. వృత్రాసురుడు నీటిలో కూలి మరణించాడు. మురాసురుడి మరణించాడని అతని ఏడుగురు కొడుకులు తెలుసుకొని శ్రీకృష్ణునిపై యుద్ధానికి బయలుదేరారు. ఆ రాక్షసులు ప్రయోగించిన బాణాలను శ్రీకృష్ణుడు నిరాటంకంగా బాణాలను ప్రయోగించి వాళ్లను కూడా సంహరించాడు. యుద్ధంలో తన పక్షం వారంతా మరణిస్తే నరకాసురుడు ఆశ్చర్యపోయి కోపంతో యుద్ధరంగానికి అనేకమంది సేనలతో వచ్చారు. అక్కడ శ్రీ కృష్ణుడు గరుక్మంతుని మాపై భార్య సత్యభామతో కలిసి మాట్లాడుతున్నారు. యుద్ధానికి వచ్చిన నరకాసుని చూసింది సత్యభామ. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వాళ్ళు చెడును ముడి వేసింది. చేరన్ పొడిగించింది బయట సరిచేసుకుంది ఆభరణాలు సరిచేసుకుంది యుద్ధానికి సిద్ధమైన సత్యభామను చూసి శ్రీకృష్ణుడు సత్యభామతో బామ! మేము రాక్షసులను గెలవలేము? నీవెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఇలా రా! వద్దు ప్రయత్నం మానుకో లేదా చేస్తాను అంటావా అయితే ఈ వీళ్ళు నీ చేత్తో అని తన విల్లు అందించారు. సత్యభామాదేవి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చిన ధనస్సును అందుకోగానే ఆమెకు ఎక్కడలేని శక్తి వచ్చింది. సత్యభామ ఆ జన నారి లాగానే ఆ శబ్దానికి రాక్షస స్త్రీల మెడలోని మంగళసూత్రాలు తెగి పడ్డాయ అనిపించింది. వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలిసి ఈ సత్యభామగా రూపొందించబడిన అన్నట్లుగా సత్యభామ బాణంతొడగటం లాగటం మంత్రం ప్రయోగించటం కూడా గుర్తించలేనంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది. అలా యుద్ధం చేస్తున్న సత్యభామాదేవి నరకాసురుడి కి కోపంతో రగిలి పోతున్న ప్రణయ కాలిగా కనిపించింది. అదే సమయంలో శ్రీకృష్ణుడికి అనురాగంతో మందహాసం కనిపించింది. ఈ విధంగా సత్యభామ చేస్తున్న యుద్ధంలో ఆమె బాణ పరంపరతో అంత భయంకరమైన రాక్షసి సైన్యము ఓడిపోయి గర్వం అన్నిటి వెన్ను చూపి నరకాసురుడి వెనక్కు పారిపోయారు. అలా దానం సైన్యంపై విజయం సాధించగా వీరనారి సత్యభామను చూసి శ్రీకృష్ణుడు సంతోషంతో క్రోధాన్ని శాంతింప చేస్తూ ఆమె ఓ సత్యభామా! చూశాను నీ రణ కౌసల్యం. రాక్షసరాజు సైన్యం మొత్తం ఓడిపోయి పారిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు అయినా సరే కొడుకు ఇస్తాను అని అన్నారు. సత్యభామను ఈ విధమైన మధురమైన మాటలతో ఆమెను శాంతింప చేసి గౌరవంగా ఆమె చేతిలో ఉన్న విల్లుని తీసుకున్నారు. ఇది నరకాసురుడు శ్రీ కృష్ణునితో ఇలా వేరె పురుషుల ఎదుట ఒక స్త్రీ పురుషుడు కనిపిస్తుంటే యుద్ధం చేయకుండా కూర్చోవడం నీకు మగతనం కాదు. మేము రాక్షసరాజు లమ్మ పరాక్రమశాలి అయిన మగవాణ్ణి శాసించే వాళ్ళం. కానీ ఒక ఆడ వారి జోలికి వెళ్ళడం అని ప్రగల్భాలు పలికాడు. అది విన్న శ్రీకృష్ణుడు నరకాసురుని తో నరకాసుర! నా చేతి వెంటి నుండి వెలువడే బాణ పరంపరతో భయంకర స్వరూపుడైన నిన్ను చీల్చిచెండాడిన తాను. ఇవాళ ఇది చూసి దేవ కిన్నెరలు ఎంతో సంతోషిస్తారు లే అని పలికిన శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యం మీదకి శతఘ్ని అనేది అస్త్రాన్ని ప్రయోగించారు. అప్పుడు ఆ శతఘ్ని దాటికి రాక్షసి సైనికులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంతేకాదు శ్రీ కృష్ణుడు ప్రయోగించినా శర ఆయుధములకు గుర్రాలు కుప్పకూలాయి. గాఢగతలకు మదగజాలు నెలకరిచాయి. చక్రాయుధ వజ్రం వనానికి సైనికుల కాళ్లు చేతులు తలలు తెగిపడ్డాయి. ఈ విధంగా నరకాసురుడి సైన్యంతో శ్రీకృష్ణుని ఎదుట నిలబడలేక హాహాకారాలు చేస్తూ మరణించిన సత్యభామ శ్రీకృష్ణుల నూతన నూతన మోస్తూనే గరుత్మంతుడు తన కొడుకు గోళ్ళతో వాడి ముక్కుతో రెక్కలతో శత్రు సైన్యం దెబ్బ లోని ఏనుగుల గుంపు ని చిన్నాభిన్నం చేసాడు. గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలి వేగానికి నిలువలేక చావగా మిగిలిన సైనికులు పట్టణంలోకి పారిపోయారు. అది చూసిన నరకాసురుడు తన చేతిలోని శక్తి ఆయుధాన్ని గరుత్మంతుడు ప్రయోగించాడు. అంతటి శక్తివంతమైన ఆయుధం గరుత్మంతుని మీద ప్రభావం చూపలేదు. నరకాసురుడు మదగజం వస్తు శ్రీకృష్ణుడి పై సోల అన్ని పట్టుకుని పైకెత్తి లోపునే శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రానికి నరకుడి తల తెగింది. ఆకాశంలో దేవతలు మునీంద్రులు నరకాసురుడి చావు కన్నులారా చూసి మనం బ్రతికి పోయాను అని ఆకాశం నుండి వరుసగా పూలవానలు కురిపిస్తూ శ్రీకృష్ణుని సృష్టించారు. అప్పుడు భూదేవి శ్రీ కృష్ణుడి దగ్గరకు వచ్చి అతి విలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలను, వైజయంతి అనే భావన మాలలను వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగును ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చింది. భూదేవి శ్రీకృష్ణుడికి నమస్కరించి సర్వ భూత స్వరూపుడా! పరమేశ్వరా! నీవు పద్మనాభుడు. పద్మాక్షుడవు. అనంత శక్తి స్వరూపుడవు. వసుదేవసుతుడవు. భక్తులు కోరిన రూపం ధరించగా గలవాడవు. ఆది పురుషుడవు. సమస్త జగత్తు కారకుడవు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. భక్తమందారా! ఉదయ తో ఇటు చూడు ఈ బాలుడు నరకుని కొడుకు. నిన్ను చూసి భయపడుతున్నాడు. చిన్న పిల్లవాడు. నువ్వు తప్ప వేరే దిక్కు లేని వాడు. తండ్రిలాగా పరాక్రమవంతుడు కాదు. నీ పాదాలే ఆశ్రయించింది అనే భూదేవి భక్తితో శ్రీహరికి నమస్కరించి స్తుతించింది. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు నరకుని కుమారుడైన భగదత్తుని కి అభయమిచ్చి సర్వసంపదలను ప్రసాదించాడు. తర్వాత నరుక్కుని కోటలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఆ రాజసౌధం లో నడక తెరపైకి తెచ్చిన గుణవతి అయిన పదహారువేలమంది రాజకన్యలు చూశాడు. రాజకన్యలు శ్రీకృష్ణుడిని భక్తితో చేశారు. పాపాత్ముడైన నరకాసురుడు మనల్ని చెరపట్టాడు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళం. వాడు ధర్మాన పద్మాక్షుడిని దర్శించాము. ఈ పురుషోత్తముడి ని చూడటానికి పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో? ఆ కమలాక్షుడు అయిన శ్రీకృష్ణుడు దగ్గర ఉన్న ఆ సౌభాగ్యవతి తాను పూర్వజన్మలో ఎంత తపస్సు చేసిందో కదా అని పరిపరివిధాల మాట్లాడుకో సాగారు. ఈ విధంగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్నీళ్లు అందరకు తెల్లని చీరలు ఆభరణాలను రోమాలను సుగంధ ద్రవ్యాలను శ్రీకృష్ణుడు ఇప్పించారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమోఘమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమోఘమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు.ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమితమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు.

Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 51

అర్జున ఉవాచ

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన |

ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః||

అర్థం :-

అర్జునుడు పలికెను - ఓ జనార్ధనా!మీ అతిసౌమ్యమైన మానవాకృతిని చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది. నేను నా సహజ స్థితిని పొందాను.




Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 50

సంజయ ఉవాచ 

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః|

ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||

అర్థం :-

సంజయుడు పలికెను :-

వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమున దర్శనమిచ్చారు. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి, భయపడుతున్న అర్జునునికి ధైర్యం చెప్పారు.




శ్రీ కృష్ణుడి వివాహములు

 శ్రీ కృష్ణుడి వివాహములు



కొంత కాలం తరువాత పాండవులు బ్రతికే ఉన్నారు అని. ద్రౌపతి దేవిని వివాహం చేసుకుని హస్తినాపురానికి వచ్చారు. వారికి రాజాం విభజించి తాండవం దగ్గరే ఇచ్చారు. వారు అక్కడ ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి ఇంద్రప్రస్థానికి సాత్యకిని కొంతమంది యాదవులను వెంటబెట్టుకుని వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూడగానే ప్రాణం లేనట్టుగా ఉన్న పాండవులకు ప్రాణం వచ్చినట్టు అయింది. వారు ఆనందంతో సాదరంగా ఆహ్వానించి ఒక ఉన్నత సింహాసనాన్ని చూపించు కూర్చోబెట్టారు గౌరవ మర్యాదలు చేశారు. సాత్యకిని ఇంకా యాదవులను గౌరవంగా ఆహ్వానించి సన్మానించారు. తరువాత శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూసిన కుంతీదేవి సంతోషించింది. కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఎప్పుడు చూసినా తన మేనల్లుడిగా కాక పరమేశ్వరుడిగానే కనిపిస్తోంది. శ్రీ కృష్ణుడికి తన బాధనంతా చెప్పుకొన్నాడు. దుర్యోధనుడు చేసిన అపకారాలు తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి నువ్వే నా పిల్లలను రక్షించాలి అని శ్రీకృష్ణుడికి పెద్దరికం ఇచ్చింది. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నారు. ఒక రోజు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని తీసుకొని అరణ్యానికి వేటకు వెళ్లారు. అక్కడ జంతువులను వేటాడి వేటాడి అలసిపోయి దాహం కోసం యమున నది తీరానికి వచ్చారు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునా నదిలో ఆచమనం చేసి దాహం తీర్చుకుని ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు. ఆ నదీ తీరంలో ఇసుకతిన్నెలపై ఒక అందమైన యువతి ని చూశారు. ఆమె తపస్సు చేసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఆమెను చూసి అర్జునితో ఆమె ఎవరో వివరాలు తెలుసుకుని రమ్మని పంపారు. అర్జునుడు ఆమె దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి నీ పేరేమిటి చెప్పు అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నాపేరు కాళింది నేను సూర్యభగవానుడి కుమార్తెను. ఈ నటి దగ్గర నా తండ్రి నా కోసం ఏర్పాటు చేసిన గృహంలో పద్మాక్షు అయిన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. శ్రీకృష్ణుడు వేటకోసం ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటానని మా తండ్రిగారు చెప్పారు. అర్జునుడు శ్రీ కృష్ణుడు దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. అప్పుడు పాండవులు ప్రధానిగా విశ్వకర్మ వచ్చి ఇందిర చిత్రవిచిత్రంగా అలంకరించి అలంకరించారు. మానవుల పాపాల వలన అగ్నిదేవుడికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఇంద్రుడు అగ్ని దేవునితో ఖాండవ వనంలో అనేక మందుల గుణాలు ఉన్నావు నీవు ఆ కాలింది అని దహించు అందులోని మందుల వల్ల నీకు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం వస్తుంది అని చెబుతారు. అక్కడే అరణ్యంలో ఉన్న శ్రీ కృష్ణుడు అర్జునుడి దగ్గరకు అగ్నిదేవుడు వచ్చి తనకు సహాయం చేయమని అడుగుతారు. శ్రీకృష్ణుడు మీకు ఏం సహాయం కావాలి అంటారు. అగ్నిదేవుడు విషయం చెప్పి నేను దహనం చేసే సమయంలో ఏ రాక్షసులు నన్ను తగ్గించకుండా నాకు సంరక్షణను కల్పించండి అంటారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు.


మిత్రవింద

శ్రీకృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వారిలో సుమిత్రాదేవి అవంతిపురపురాజు జయసేనుని భార్య వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె పేరు మిత్రవింద. కుమారులు మింద, రువింద. మిత్రవింద శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సోదరులు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడిని తప్ప అందరిని ఆహ్వానిస్తారు. వారికీ శ్రీకృష్ణుడు అంటే ద్వేషం. అందుకు మిత్రవింద సోదరులకు తెలియకుండా శ్రీకృష్ణుడికి స్వయంవరానికి ఆహ్వానం. శ్రీకృష్ణుడు ఆమె ఆహ్వానాన్ని మనించి స్వయంవరానికి వస్తారు. మిత్రవింద శ్రీకృష్ణుడిని వరిస్తుంది. మిత్రవింద గతజన్మలో శ్రీమహావిష్ణువుని భర్తగా పొందటానికి ఆయనను ఆరాధించింది. నవవిధభక్తిలో శ్రవణాన్ని ఏంచుకొని శ్రీహరి కధలను వింటూ ఆయనకోసం తపిస్తూ మరణిస్తుంది. శ్రీకృష్ణుడు మిత్రవిందను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.    

భద్ర 

శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తలలో ఒకరు శ్రుతకీర్తి. ఈమె కైకేయ దేశపు రాజునూ వివాహం చేసుకుంటుంది. వీరి కుమార్తె భద్ర. ఈమె పుట్టుకతోనే సర్వ లక్షణ సమన్వితురాలు. భద్ర పూర్వజన్మలో సామాన్యుడైన మానవుడి ఇంటిలో జన్మిస్తుంది. ఆమె పుట్టుకతోనే జ్ఞాన సంపన్నురాలు. ఆమె పుటిన నాటినుండి జపతపయజ్ఞయాగఉపవాసాలతో గడిపింది. ఆమె యుక్త రాగానే ఆమె వివాహం చేసుకున్న వయస్సు చూస్తారు. భద్ర దానిని తిరస్కరిస్తూ నేను జీవితాంతం శ్రీ హరి ధ్యానంలోనే గడుపుతాను. అడవికి వెళ్లిపోతుంది. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణుడికి మరదలిగా జన్మిస్తుంది. పెద్దల సమక్షంలో భద్ర శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. 

నీల 
ఈమె కుంభకుడి ఇంట్లో జన్మించింది. ఈమెకు యుక్త వయస్సుకు రాగా ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించాడు. అతని రాజ్యములో ఏడూ ఋషభలు అల్లకల్లోలం సృష్టించాయి. వాటిని అదుపులోకి తెచ్చిన వారికీ తన కుమార్తె నీలను ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు. శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుంటారు. ఇంతలో నీలను కొంతమంతామంది రాజులూ అపహరిస్తారు. శ్రీకృష్ణుడు వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. నీల పూర్వజన్మలో అగ్నిదేవుని అంశ అయినా కన్యభాహు కుమార్తె. ఈమె చిన్ననాటి నుంచే శ్రీహరిని పూజించేది. ఆమె యుక్త వయస్సు రాగానే తండ్రి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు నీల సున్నితంగా తిరస్కరించి శేషాచలం పర్వతాల దగరకు వెళ్లి శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. తండ్రి చేసేది లేక ఆమెకు రక్షణ కల్పిస్తాడు. ఆమె తీర్వ తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఆమె తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అందుకు శ్రీహరి కృష్ణ అవతారంలో నీ కోరిక నెరవేరుతుంది అని అభయమిస్తారు. 

లక్షణ 

మధురదేశానికీ రాజు అయినా బృహసేనుడి కుమార్త లక్షణ. స్వయంవరంలో మత్స్య యంత్రం చేధించిన వారికీ తన కుమార్తను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించారు. లక్షణ పూర్వజన్మలో అగ్నిదేవుని పుత్రిక. ఆమె పూర్ణపురుషుడు శ్రీహరి మాత్రమే అని భావించి ఆయనను భర్తగా పొందాలని తపించి ప్రాణత్యాగం చేస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి లక్షణను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటాడు. ఇలా శ్రీకృష్ణుడిగా అష్ట వివాహాలు జరిగాయి. శ్రీ కృష్ణుడు అష్ట భార్యలతో చాలా సంతోషంగా గడిపారు.


    

శమంతకమణి కథ

శమంతకమణి కథ


సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యభగవానుడు అతని భక్తికి మెచ్చి శమంతకమణి ఇచ్చారు. దీనినే ఇస్తూ ఈ మనీ ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఈ మణి ఉన్న చోట ఉపద్రవాలను దూరం చేస్తోంది సకల శుభాలను కలిగిస్తుంది రోగాలు ఉండవు అని చెప్పి శమంతకమణి సత్రాజిత్తుకు ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. సత్రాజిత్తు కి సమంతకమని ని చూసిన కొంతసేపటికి అహంకారం వచ్చింది. ఇక లోకంలో నా కన్నా ధనవంతుడు లేరు నేనే గొప్పవాడిని అని అనుకున్నాడు. ఆ మణిని మెడలో వేసుకొని తన గొప్ప ను చూపించటం కోసం శ్రీకృష్ణుడికి దీనిని చూపించాలి అనుకుంటున్నారు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళుతుంటే ఆ మణికాంతిని చూసి ద్వారకా నగర ప్రజలు సాక్షాత్తూ సూర్య భగవానుడు వస్తున్నాడు అనుకున్నారు. మన శ్రీకృష్ణభగవానుని చూడటానికి ఎప్పుడూ మునులు దేవతలు వస్తూ ఉంటారు కదా అలాగే ఈ రోజు సూర్య భగవానుడు వస్తున్నాడు అనుకున్నారు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళ్లి శ్రీకృష్ణా! వాసుదేవ! పరంధామా! ఈ రోజు మిమ్మల్ని చూడటానికి సాక్షాత్తు సూర్యభగవానుడే వస్తున్నాడు అని చెప్పారు. అది విని అన్నీ తెలిసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వస్తుంది సూర్యభగవానుడు కాదు ఆయన నిజంగా భూమి పైకి వస్తే ఈ భూమి నిలవదు. సూర్యభగవానుడి అనుగ్రహంతో సత్రాజిత్తు శమంతకమణి పొందాడు దానిని ధరించి నా దగ్గరికి వస్తున్నాడు అన్నారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దర్శనానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు కుశల ప్రశ్నలడిగి కొంతసేపటి తరువాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు రాజుల దగ్గర ఉంటే రాజ్యానికి క్షేమం కలుగుతుంది. దీనిని ఉగ్రసేన మహారాజు ఇస్తావా అన్నారు. అందుకు సత్రాజిత్తు నేను ఇవ్వను అన్నాడు. శ్రీ కృష్ణుడు ఎందుకు శమంతకమణిని అడిగారు అంటే శమంతకమణి అంటే ఆలోచనలను నశింపజేసే మణి అని అదే సత్రాజిత్తు దగ్గర ఉంటే ప్రమాదమని తప్పించాలి అనుకున్నారు. అంతటి పరమాత్మ అడిగినా సత్రాజిత్తు అహంకారంతో ఇవ్వలేదు. తరువాత శ్రీ కృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని సత్రాజిత్తు తన భవనానికి వెళ్లి బ్రాహ్మణులతో శాస్త్రోక్తంగా సమంతకమని పూజించారు. సమంతకమని ప్రతిరోజు ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తుంది. ఆ బంగారం తో తన భవనాన్ని ఇంట్లోని వస్తువులన్నింటిని బంగారంతో చేయించుకున్నాడు. కానీ భగవత్ కార్యానికి ఉపయోగించలేదు. ఒకరోజు ప్రసేనుడు సత్రాజిత్తు దగ్గరకు వచ్చి అన్నయ్య నేను ఈ మణిని ధరించి వేటకు వెళ్తాను అన్నారు. అందుకు సత్రాజిత్తు ఇది మనదే కదా వేసుకొని వెళ్ళు అన్నారు. ప్రసేనుడు అడవిలో జంతువులను వేటాడుతుండగా ప్రసేనుడు మెడలో వేసుకున్న మణిని చూసినా సింహం మాంసపు ముద్ద అనుకొని ప్రసేనుని చంపేసి అ మణిని తీసుకెళ్ళింది. అటుగా వెళుతున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకెళ్లాడు. తన గుహ లోకి వెళ్ళిన తర్వాత ఉయ్యాలలో ఊగుతున్నది తన కుమారుడికి ఆడుకోమని ఇచ్చారు. సత్రాజిత్తు తమ్ముడు ఇంకా రాలేదు అని మనుషులను పంపించి వెతికించారు. ఎక్కడా ప్రసేనుడు కానీ అతని గుర్రము కానీ కనిపించలేదు. సత్రాజిత్తు ఆమని కోసం శ్రీకృష్ణుడే నా తమ్ముడ్ని చంపి తీసుకుని ఉంటారు. ఆరోజు సభలో నన్ను మణిని ఇవ్వమని అడిగారు కానీ బలవంతం చేయలేదు ఇలా తీసుకుందామని అనుకున్నారు తీసేసుకున్నారు అనే కనపడ్డ వారందరికీ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి శ్రీకృష్ణుడికి తెలిసింది. తాను చేయని పని కి తనమీద నింద పడిందని అని శ్రీకృష్ణుడు బాధపడ్డాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అడిగారు. ప్రసేనుడు ఆ శమంతక మణిని వేసుకుని అడవికి వెళ్ళారు అని మళ్ళీ తిరిగి రాలేదు అని తెలుసుకున్నారు. శ్రీ కృష్ణుడు తన మీద 18న తొలగించుకోవటానికి బంధుమిత్రులు అందరిని తీసుకొని ప్రసేనుడు వెళ్ళిన వైపు వెళ్లారు. కొంత దూరం వెళ్ళిన తరువాత అక్కడ సింహం గుర్తులు ప్రసేనుడు శవం గుర్రం శవం కనిపించింది. శ్రీకృష్ణుడు భటులను పిలిచి ప్రసేనుడు శవాన్ని సత్రాజిత్తు కి  అప్పగించమని అజ్ఞాత పించారు. శ్రీకృష్ణుడు కొంతదూరం ముందుకు వెళ్లారు. అక్కడ సింహం చనిపోయి కనిపించింది. ఇక్కడి నుండి ఎలుగుబంటి జాడలు కనిపించాయి. ఆ ఎలుగుబంటి వెళ్ళిన గుహను చూశారు. బంధుమిత్రులతో శ్రీకృష్ణుడు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మణిని తీసుకు వస్తాను అన్నారు. శ్రీకృష్ణుడు లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉయ్యాలలో ఉన్న ఒక బాలుడు మణితో ఆడుకుంటూ కనిపించారు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకుందామని వెళ్లగా అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పరిచారిక మణి తీసుకెళ్తున్నారని కేకలు వేసింది. అది విని నిద్రపోతున్న జాంబవంతుడు కోపంతో అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుని సామాన్య మానవుడు అని భావించి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు. వారి యుద్ధం భయంకరంగా 28 రోజులు జరిగింది. చివరికి జాంబవంతుడు అలసిపోయే ఇలా అనుకున్నారు. శ్రీమహా విష్ణువు వామన అవతారం ఎత్తి భూమిని గెలిచినప్పుడు ఆ బ్రహ్మాండం రూపాన్ని 21 సార్లు ప్రదక్షిణ చేశాను. అంతటి బలవంతుడనో నన్ను ఓడించారు అంటే ఈయన శ్రీమహావిష్ణువే. ఆయన రామావతారం లో ఉన్నప్పుడు రాముడు రావణుడితో యుద్ధం చేసినా తీరు నచ్చింది. రాముడు మరణించిన యుద్ధం అయిపోయిన తర్వాత నన్ను పిలిచి నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకు నేను శ్రీరామ మీరు యుద్ధం చేస్తున్న తీరు నాకు నచ్చింది నేను మీతో యుద్ధం చేయాలి అన్నాను. అప్పుడు శ్రీరాముడు నేను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గా వస్తాను. అప్పుడు నీ కోరిక నెరవేరుస్తాను అన్నారు. ఆ విషయం గుర్తుకు వచ్చిన వెంటనే శ్రీకృష్ణుని పాదాలపై పడ్డారు. జాంబవంతుడు తన తప్పును తెలుసుకుని క్షమించమని వేడుకొన్నారు. జాంబవంతుడి శరీరం శ్రీకృష్ణుడు కొట్టిన దెబ్బలకే కమిలిపోయి ఉంది. శ్రీకృష్ణుడు దయతో ఆయన శరీరాన్ని నిమిరారు. వెంటనే అతని శరీరం మందులాగా మారిపోయింది. జాంబవంతుడు స్వామి నా మీద దయ ఉంచి నేను కోరిన కోరికలు తీర్చడానికి నాతో తన్నులు తిన్నావా. నేను అపచారం చేశాను. నా స్వామికి నొప్పి కలిగించాను. స్వామి ఆ శమంతక మణిని నువ్వే తీసుకో దానితోపాటు నా కుమార్తె జాంబవతిని కూడా వివాహం చేసుకో అన్నారు. అక్కడ దోహా బయట ఉన్న శ్రీకృష్ణుని బంధుమిత్రులు 12 రోజుల వరకు చూసి శ్రీకృష్ణుడు తిరిగి రాకపోయేసరికి అతను ఏదో ఆపదలో ఉన్నాడు అనుకుని ద్వారకానగరానికి వెళ్లిపోయారు. ద్వారకా నగరంలో అందరికీ శ్రీకృష్ణుడు ఆపద లో ఉన్నారు అని చెప్పారు. అప్పుడు రుక్మిణీదేవి దేవకీవసుదేవులు ద్వారకా నగరవాసులు దుర్గామాతను పూజించారు. దుర్గామాత వారి పూజలకు ఆకాశవాణి గా శ్రీకృష్ణుడు ఆపదలో లేడు విజయంతో మణితో తిరిగి వస్తారు అని చెప్పింది. దుర్గామాత చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణీతో తిరిగివచ్చారు. ద్వారక కు వచ్చిన తర్వాత సభను ఏర్పాటు చేసి సత్రాజిత్తుని పిలిచి శమంతకమణిని దగ్గర ఉంది అని ఇదిగో తీసుకో అని ఇచ్చారు. అప్పుడు కూడా సత్రాజిత్తు మణి శ్రీ కృష్ణునికి ఇవ్వలేదు. ఆ తరువాత అందరి సమక్షంలో జాంబవతిని వివాహం చేసుకున్నారు. సత్రాజిత్తు కి కొన్నాళ్ళ తరువాత కనబడిన వారు అందరూ జాగ్రత్తగా మళ్ళీ ఎవరికీ ఇవ్వకు మా కృష్ణుని మీద నింద వేయకు అన్నారు. అవి అన్ని వినీవినీ కొంత కాలానికి సత్రాజిత్తు పశ్చాత్తాపం మొదలైంది. తాను చేసిన పనికి సిగ్గు పడ్డాడు. బలవంతులైన వారితో విరోధం వచ్చిందే అని భయపడ్డాడు. దేనిని మార్చటానికి దారి ఏది అని ఆలోచించసాగాడు. చివరికి జాంబవంతుడు చేసిన పనిని నేను చేస్తాను అనుకున్నారు. నేను నా కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం చేసి మణిని కూడా శ్రీకృష్ణుడికి అప్ప చెపుతాను అనుకున్నారు. శ్రీకృష్ణుడికి తన కుమార్తె అయిన సత్యభామని ఇచ్చి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత శమంతకమణి తీసుకొని శ్రీ కృష్ణుడికి ఇచ్చారు సత్రాజిత్తు. అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణిని నాకు వద్దు నాకు మీ కన్యామణీని ఇచ్చారు చాలు. మాకు మణులకు కొదవలేదు అని తిరిగి సత్రాజిత్తుకు శమంతకమణి ఇచ్చి వేశారు. ఇంతలో అక్కడ లక్క ఇంట్లో పాండవులు కుంతీ దేవి చనిపోయారు అని శ్రీకృష్ణుడు విన్నారు. సర్వము తెలిసిన శ్రీకృష్ణుడు ఏమి అనకుండా బలరాముడి తో పాటు హస్తినాపురానికి వెళ్లారు. అక్కడ కృపా, విదురా, గాంధారి, భీష్మద్రొనులను ఓదార్పునిచారు. శ్రీకృష్ణుడు ద్వారక లో లేరు అని తెలుసుకొని శ్రీకృష్ణుని పరమభక్తుడైన అక్రూరుడు కృతవర్మ కలిసి మాట్లాడుకున్నారు. ఆ సత్రాజిత్తు మన స్వామి పైన నిందలు వేసాడు. అప్పటినుండి నా మనసు రగిలిపోతోంది. శ్రీ కృష్ణునికి సత్యభామని ఇచ్చి వివాహం చేసి తాను చేసిన పనికి పుచ్చుకోవాలి అనుకున్నారు. స్వామి కూడా అతనిని క్షమించినా మనం క్షమించకూడదు. అసలు ఇదంతా ఆ సమంతకమని వలన వచ్చింది. ఆ శమంతకమణి సత్రాజిత్తుకు దగ్గర లేకుండా చేయాలి అనుకున్నారు. వెంటనే శత ధన్యుడిని కలిసి " దుర్మార్గుడైన సత్రాజిత్తు సత్యభామను నీకు ఇస్తానని చెప్పి శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేసి మాట తప్పారు. అతనిపై పగ తీర్చుకో సమంతకమని నువ్వు తీసుకో" అన్నారు. అసలే సత్యబామ తో వివాహం జరగలేదని శతధన్వుడు కోపంలో ఉన్నాడు వెంటనే సత్రాజిత్తు ఇంటికి వెళ్లి అతని నిద్రపోతున్న సమయంలో చంపివేశాడు. చనిపోతున్నప్పుడు సత్రాజిత్తు కేకలు విని అతని భార్యలు వచ్చి ఏడుస్తుండగా శమంతకమణిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అప్పుడు కృతవర్మ శతాబ్దంనుండి తో అయ్యో ఎంతపని చేశావు శ్రీకృష్ణ బలరాములు మహానుభావులు వారిని ఎదుర్కొని కీడు చేయగల సమర్థులు ఇక్కడ ఎవరూ లేరు. వారు ఎంతో మంది రాజులను ఓడించారు వారి పరాక్రమాలు మనకు కొత్తవేమీ కాదు. అయినా శమంతకమణిని తీసుకోమని చెప్పావు గాని సత్రాజిత్తును చంపమని అనలేదు. నేను నీకు సహాయం చేయలేను వెళ్ళు అన్నారు.  శతధన్వుడు  అక్కడి నుండి అక్రూరుడు ఇంటికి వెళ్లారు. ఆ క్రూరుడు శతాబ్దంలో మీరు చేసిన పనికి బాధపడి శ్రీకృష్ణుడు పరమాత్మ ఈ ప్రపంచాన్ని పొట్టి నుంచి పోషించి రక్షించి నశింప చేస్తాడో? ఎవరి మాయ ఈ లోకాన్ని మోహింప చేస్తుందో? అట్టి మహానుభావుడైన వాసు దేవుడికి నేను నమస్కరించే వారి మెకానిక్ వైరానికి రాము నువ్వు మరొక మార్గం చూసుకో నీ స్నేహం వలన మాకు జరిగింది చాలు అన్నారు. అప్పుడు శతధన్వుడు కనీసం ఈ శమంతకమణిని అయినా తీసుకో దీని ప్రకాశం నేను ఎక్కడున్నా శ్రీకృష్ణుడికి తెలియజేస్తూది అన్నారు. అక్రూరుడు తీసుకోను అన్నాడు. అప్పటికే శతధన్వుడు కి  శ్రీకృష్ణుడితో విరోధం అనుకుని బాగా భయపడిపోయి ఆమె ఇంట్లో పడేసి గుర్రం ఎక్కి పారిపోయాడు. తన తండ్రి మరణించాడు అని తెలుసుకొని సత్యభామ అతడి ఇంటికి వెళ్లి జరిగింది తెలుసుకుని తన తండ్రి శవాన్ని నూనెలో భద్రపరిచి శ్రీకృష్ణుడికి వర్తమానం పంపింది. శ్రీకృష్ణ బలరాములు వెంటనే ద్వారకకు చేరుకున్నారు. జరిగినది తెలుసుకొన్నారు. శతాబ్ధం వాడిని సంహరిస్తాను అని శ్రీకృష్ణుడు బయలుదేరారు. ఆయన వెనకే బలరాముడు కూడా బయలుదేరారు. శతధన్వుడు భయంతో పారిపోయి మిధిలా నగరం వరకూ చేరాడు. ఎక్కడ శతధన్వుడు గుర్రం తిరిగి వేగంగా పారిపోతుండగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి సంహరించారు. శ్రీకృష్ణుడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి వెతక సమంతకమని దొరకలేదు. ఈలోగా బలరాముడు అక్కడికి వచ్చారు. శమంతకమణి అతని  దగ్గర లేదు అని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పారు బలరాముడు మనసులో శ్రీకృష్ణుడు శమంతకమణిని తీసుకొని లేదు అంటున్నాడు అనుకున్నారు. పైకి మాత్రం అతని దగ్గర లేకపోతే అతని స్నేహితులైన అక్రూరుడు కృతవర్మ దగ్గర ఉంటుంది అన్నారు. శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడి మనస్సులోని విషయాన్ని గ్రహించి ఇది అంత శమంతకమణి ప్రభావం అనుకున్నారు. బలరాముడు తిరిగి ద్వారకకు రాకుండా మిథిలా నగరపు రాజు జనకుడి ని చూడాలని ఉంది నేను వెళ్లి వస్తాను నువ్వు ద్వారక వెళ్ళు అన్నారు. మిథిలా నగర రాజు జనకుడు బలరాముడిని సాదరంగా ఆహ్వానించి కొంతకాలం అక్కడే ఉండమని వేడుకొన్నారు. శ్రీకృష్ణుడు వెంటనే తిరిగి భారత కు వచ్చారు. అక్కడే రోడ్డు కృతవర్మ మణి తన దగ్గర ఉంది అంటే స్వామి మనల్ని అసహ్యించుకుంటారు ఏమో అనుకొని ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు తమ మామగారైన సత్రాజిత్తు కి ఉత్తరక్రియలు జరిపించారు. శ్రీకృష్ణుడు పక్కన లేకుండా బలరాముడు ఒంటరిగా మిధిలా నగరం లో ఉన్నాడు అని తెలుసుకొని మాయలమారి శకుని దుర్యోధనుని తీసుకొని మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగర రాజు చెక్కుని దుర్యోధనుని సాదరంగా ఆహ్వానించారు. సమయం చూసుకొని బలరాముడిని ప్రసన్నం చేసుకుని దుర్యోధనుడు బలరాముని దగ్గర గదా యుద్ధం నేర్చుకున్నాడు. అక్రూరుడు ద్వారకలో లేకపోవటంతో ద్వారకలో ఉత్పాతాలు సంభవించాయి. వర్షాలు పడటం ఆగిపోయాయి. అప్పుడు ద్వారకా నగరం లోని ప్రజలు భయపడి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు. శ్రీకృష్ణ! పరమాత్మ! నీవు ఉండగా మాకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి. మమ్మల్ని కాపాడు స్వామి అని వేడుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకానగర ప్రజలతో ఆ క్రూరుడు నా భక్తుడు అతని భక్తి గొప్పది. ధర్మం నిష్టుడు. మహాతపస్వి. అతను తిరిగి వస్తే ఈ ఉపద్రవాలు తొలగిపోతాయి వానలు కురుస్తాయి. అతను ఇప్పుడు కాశీలో ఉన్నారని తెలిసింది నేను కొంతమందిని పంపాను అక్రూరుని గౌరవంగా తీసుకురమ్మని చెప్పాను. వారు అక్రూరుడు ని తీసుకు వస్తారు మీరు దిగులు పడకండి అన్నారు. అప్పుడు ద్వారకా నగర ప్రజలు పరమాత్మ! నువ్వు ఉండగా ఆకులు ఎందుకు నువ్వు తలుచుకుంటే వానలు కురుస్తాయి కదా అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు పూర్వం ఒకసారి కాశీ లో కూడా వర్షాలు కురవ లేదు. అప్పుడు అక్రూరుని తండ్రి అయినా  శ్వఫక్కుని తీసుకురమ్మని పండితులు కాశిరాజుకి చెప్పారు. అతను భగవద్ భక్తుడు భాగవతోత్తముడు మహా తపస్వి. వారు వారి కోసం కాక లోకం కోసం ఆలోచిస్తారు. లోకానికి మేలు చెయ్యాలని చూస్తారు. అతనిని తిరిగి తీసుకురండి అన్నారు. అప్పుడు కాశీరాజు శ్వఫక్కుని కాశీ రాజ్యానికి  తీసుకు వచ్చారు. అప్పుడు కాశీ రాజ్యంలో వర్షాలు పడ్డాయి. అందుకు సంతోషించిన కాశీరాజు తన కుమార్తె అయిన కాంతిని ఇచ్చి వివాహం చేశారు. వారికి అక్రూరుడు జన్మించాడు. అతను పుట్టుకతోనే భాగవతోత్తములు మహాతపస్వి. నేను తప్ప అన్యం ఎరుగరు. ఇప్పుడు నా మీద భక్తి అతిభక్తి గా మారి నేను నిన్ను ఫాలో అయ్యాను అనుకొని అతను చిన్న పొరపాటు చేసినా ముఖం చూపించలేక వెళ్ళిపోయాడు. అతను వస్తాడు అందుకేనా భక్తుల భక్తి నా కన్నా గొప్పది అన్నారు. శ్రీకృష్ణుడు అన్నట్టుగానే అక్రూరుని గౌరవంగా తీసుకువచ్చారు. ఆ కుర్రాడిని సత్కరించి శ్రీకృష్ణుడు అతని భయం పోయేలాగా ప్రేమగా మాట్లాడే సాగారు. ఆ క్రూర శతధన్వుడు తాను పారిపోతూ సమంతకమని నీ ఇంట్లో వదిలేసి వెళ్లాడు అని నాకు తెలుసు. సత్రాజిత్తు కి కుమారులు లేరు అతనికి సత్యభామ ఒక్కతే కుమార్తె. అందుకని వారసత్వంగా ఆమణి ఆమెకే చెందుతుంది. కానీ మాకు ఆ మణి వద్దు. ఒక్కసారి ఆ శమంతక మణిని సభలోని వారందరూ నా బంధుమిత్రులందరికీ చూపించు. నా అన్నయ్య బలరాముడు ఆ శమంతకమణిని నేనే తీసుకున్నాను అనుకుంటున్నాడు. అప్పుడు అక్రూరుడు తాను చేసిన తప్పు తెలుసుకుని తన దగ్గర ఉన్న శమంతకమణి ని శ్రీకృష్ణుడికి సమర్పించారు. శ్రీకృష్ణుడు ఆ మణిని సభలోని వారందరికీ చూపించారు. దానిని మళ్లీ అకృరునికి ఇచ్చి దీనిని నీ ఇంట్లో బంగారు సింహాసనంపై ఉంచి రోజు పూజించు. ఏమని ద్వారా వచ్చిన బంగారాన్ని యజ్ఞయాగాది క్రతువులకు నిర్వహించు దానధర్మాలు చేయి అన్నదానాలు చేయి. వీలైనన్ని భగవత్ కార్యాలకు ఉపయోగించు అన్నారు. శ్రీకృష్ణుడు తన భయపడ్డ నిందితులను తొలగించి తన నిర్మలత్వాన్ని అందరికీ నిరూపించుకున్నారు. వేగుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బలరాముడు శ్రీకృష్ణుడు అని అనుమానించి నందుకు బాధపడ్డాడు. ( ఆ సమంతకమని శ్రీకృష్ణుడు నిర్ణయానికి వెళుతుండగా తనతో తీసుకువెళ్ళి దారిమధ్యలో దానిని ఉద్యోగులకు ఇచ్చి నగరంలో అని చెప్పారు అని కలియుగాంతంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాడైపోతుంది అని కల్కి అవతారం తరువాత కలియుగం అంతమయ్యేది కృత యుగం ప్రారంభం అవుతుంది అప్పుడు ప్రపంచ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి దేనిని ఉపయోగిస్తారు అని యోగుల విశ్వాసం )




రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...