భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 35
సంజయ ఉవాచ
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వర్పమానః కిరిటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య||
అర్థం :-
సంజయుడు పలికెను:- ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మ యొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను, మరల మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గదస్వరముతో తడబడుచు శ్రీ కృష్ణుని స్తుతింపసాగెను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి