Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 37

కస్మాచ్ఛ తే న నమేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణో ప్యాదికర్తే |

అనంత దేవేశ జగన్నినాఅ త్వమక్షరం సదసత్ తత్పరం యత్ ||

అర్థం :-

ఓ మహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్ఠికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు. కనుక, సిద్ధులు అందరు నీకు నమస్కరించకుండా ఎల ఉండగలరు. ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్-అసత్ లు నీవే. వాటి కంటె పరమైన అక్షర స్వరూపుడవు అనగా, సచ్ఛిదానంద ఘనపర బ్రహ్మవు నీవే.       



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...