భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 2
శ్రీ భగవాన్ ఉవాచ
మయ్యావేశ్య మానో యో మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||
అర్ధం :-
భగవానుడు పలికెను - పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజనధ్యానాధుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధ భక్తులతో సుగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులలో యోగులలో మిక్కిలి శ్రేష్టులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి