అద్యాయం 8
శ్లోకం 21
అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ||
అర్థం :-
ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ఇది నా పరమధామము. ఈ అవ్యక్తము అనగా నా పరమధామమును చేరిన వారు మళ్ళి తిరిగిరారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి