భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 21

అవ్యక్తో క్షర ఇత్యుహుః పరమాంగతిమ్ |

యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ||

అర్థం :-

ఈ అవ్యక్తమునే అక్షరము అని అంటారు. ఇది నా పరమధామము. ఈ అవ్యక్తము అనగా నా పరమధామమును చేరిన వారు మళ్ళి తిరిగిరారు. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...