అద్యాయం 9
శ్లోకం 7
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||
అర్థం :-
ఓ కౌంతేయా! కల్పంతము నందు భూతములన్ని నా ప్రకృతినే చేరుతాయి. అనగా ప్రకృతిలో లీన్నమవుతాయి. సృష్టి అరంభంలో నేను మళ్ళీ సృష్టిస్తాను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి