అద్యాయం 9
శ్లోకం 11
అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ||
అర్థం :-
నా పరమభవమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకు ప్రభువైన నన్ను లోకకల్యణలకై అవతారలను ఎత్తిన సామన్య మనవునిగా భవించి నను అలక్ష్యం చేస్తున్నారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి