భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 11

అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితమ్ |

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ||

అర్థం :-

నా పరమభవమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకు ప్రభువైన నన్ను లోకకల్యణలకై అవతారలను ఎత్తిన సామన్య మనవునిగా భవించి నను అలక్ష్యం చేస్తున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...