భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 27

నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన |

తస్మాత్ సర్వేత్ కాలేషు యోగయుక్తో భవర్జున ||

అర్థం :-

పార్థా! ఈ విధముగా ఈ రెండు మార్గములతత్త్వములను తెలిసికొన్నయోగి మోహితుడు కాడు. కావున అన్నికాలములయందు సమత్వబుద్ధిరూపయోగ యుక్తుడవు అవ్వు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...