అద్యాయం 8
శ్లోకం 20
పరస్తస్మాత్తు భావో న్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||
అర్థం :-
ఆ అవ్యక్తము కంటే పరమైన విలక్షనమైన శాశ్వతమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశించడు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి