అద్యాయం 8
శ్లోకం 17
సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణోవిదుః |
రాత్రిం యుగసహస్రాంతం తే హోరాత్రవిదో జనాః ||
అర్థం :-
వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అని, అంతే కాలము రాత్రి అని తెలిసిన యోగులు కాలతత్త్వమును నిజముగా తెలిసిన వారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి