అద్యాయం 9
శ్లోకం 8
ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ||
అర్థం :-
తమతమ స్వభవము వలన పరతంత్రమై ఉన్న ప్రాణుల సముదాయము నా ప్రకృతిని అశ్రయించి మాటి మాటికి వాటి కర్మనుసారం మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి