భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 8

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి  పునః పునః |

భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ||

అర్థం :-

తమతమ స్వభవము వలన పరతంత్రమై ఉన్న ప్రాణుల సముదాయము నా ప్రకృతిని అశ్రయించి మాటి మాటికి వాటి కర్మనుసారం మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...