Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 32

శ్రీభగవన్ ఉవాచ

కాలోస్మి లోకక్శయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |

ఋతే పి త్వాం న భవిష్యంతి సర్వే యే వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||

అర్థం :-

శ్రీ భగవానుడు పలికెను:- నేను లోకములనన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక, నీవు యుద్ధముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగలరు.




కంసవధ

కంసవధ




అక్కడ అంతపురం లో కంసుడు కంగారుగా ఆ శబ్దం ఏమిటి అంటే ఎక్కడి నుంచి వచ్చింది కనుక్కొండి అని గూగులను ( గూడచారి లను ) పంపించాడు. కొంతసేపటి తరువాత వేగులు వచ్చి శ్రీకృష్ణుడు మేధస్సుని విరగ్గొట్టాడు అని ఇంకా శ్రీకృష్ణ బలరాములు అక్కడ చాపల వారిని కూడా చంపేశారు అని చెప్పారు. అందుకు కంసుడు ఇంకా భయపడిపోయాడు అనవసరంగా ఎక్కడో అడవిలో పల్లెటూర్లో ఉన్నవాడిని పిలిపించుకున్నా. నా చావుకు నేనే ముహూర్తం పెట్టుకున్నానని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి కంసుడికి అసలు నిద్ర పట్టలేదు. నిద్రపోతుంది ఒకసారి కలలో తాను విషం తాగినట్లు, ఒక్కోసారి శవాన్ని కౌగిలించుకున్నట్లు, సరే దిగంబరంగా తిరుగుతున్నట్టు, ఇంకోసారి ఒక నల్లని స్త్రీ ఎర్ర చీర కట్టుకొని కంసుడు మెడలో జిల్లేడు పూలమాలవేసిం వైపులా లాక్కెళ్ళి తున్నట్టు (మృత్యుదేవత తనను తీసుకు వెళుతున్నట్టు) కలలు వచ్చాయి. నిద్రపోతుంటే భయం వేస్తోంది అని అతని భార్యను కూడా నిద్ర పోనివ్వకుండా కంగారుగా కూర్చో పెట్టారు. నిద్ర లేకపోవటం వలన కంసుడి కళ్ళు ఎర్రగా అయ్యాయి. సూర్యోదయం అయ్యింది తరువాత శ్రీకృష్ణ బలరాములు, గోపాలబాలురు స్నానాదికాలు పూర్తిచేసుకుని వచ్చారు. శ్రీకృష్ణుడు గోపాలబాలురితో మీరు ముందు రంగస్థల ప్రాంగణానికి వెళ్ళండి. మేము తర్వాత వస్తాము అన్నారు. అప్పుడు గోపాలబాలురు అలాగే కృష్ణ నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాము. ముందు గోపాల బాలురు వెళ్లిపోయారు. వారు వెళ్ళిన కాసేపటికి శ్రీకృష్ణ బలరాములు బయలుదేరారు. చూడు వ్యాయామ పోటీలు కుస్తీ పోటీలు ఏర్పాటు చేశాడు. రంగస్థలం మధ్యలో ఉండే చుట్టూ కూర్చొని పోటీలను చూడటానికి ఏర్పాటు చేశారు. రంగస్థలం పైన కంసుడు మొత్తం కనిపించేలా కూర్చున్నారు. ఈ లోపు రంగస్థలం దగ్గరకు శ్రీకృష్ణ బలరాములు వచ్చారు. స్థలం ప్రవేశద్వారం దగ్గరకు వచ్చేసరికి కంసుడు ముందుగా ఏర్పాటు చేసిన మావటివాడు కువలయ పీడనం అనే ఏనుగుతో అడ్డంగా వచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణ బలరాములు మావటివాడు తో ఏనుగు అడ్డంగా తీయి మేము లోపలికి వెళ్లాలి అన్నారు. ఇప్పటికే మావటివాడు ఆ ఏనుగుకి నల్ల మందు ఇచ్చి శ్రీకృష్ణ బలరాములను చంపెయ్యమని చెప్పారు. ఆ ఏనుగు శ్రీకృష్ణ బలరాములు మీదకు వచ్చింది. ఆసియా ఏనుగు ని పక్కకు తియ్యమని శ్రీకృష్ణ బలరాములు మళ్లీ మా వంటి వారితో చెప్పారు గాని వినలేదు. పైగా ఈ ఏనుగుతో నేను మిమ్మల్ని తొక్కి చంపేస్తాను రాజుగారు నాకు చాలా ధనం ఇస్తారు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మావటి వాడితో ఆ ఏనుగును అడ్డం తీస్తావా లేకపోతే పిడి గుడ్డులతో చంపేస్తాను అని అన్నారు. అయినా మావటివాడు వినలేదు. శ్రీకృష్ణుడు ఆ ఏనుగు దగ్గరకు రాగానే దాన్ని రెండుకాళ్ళమధ్యలో డోరి వెనక్కి వెళ్ళి దాని తోకను పట్టుకొని వెనక్కి లాగారు. అంత బలమైన ఏనుగు శ్రీకృష్ణుడు లాగిన బలానికి వెనక్కి వచ్చింది. శ్రీ కృష్ణుడు ఏనుగు ముందుకు వచ్చి దాని దండం పెట్టుకుని మూడుసార్లు తిప్పి అవతలికి పడేశారు. అయినా మావటివాడు వదలకుండా దానిని అంకుశంతో పొడిచి మళ్లీ శ్రీ కృష్ణ బలరాముల మేరకు ఉసిగొల్పాడు. శ్రీకృష్ణ బలరాములు కాసేపు ఆ ఏనుగుతో అటు తిప్పి ఇటు తిప్పి కాళ్ళ మధ్య దూరం ఆడుకున్నారు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా శ్రీకృష్ణ బలరాముల ఏనుగు దంతాల పైకెగిరి వాటిని విరిచేశారు. ఆ దంతాలతో ఆ ఏనుగు పెట్టెలో పొడిచారు. ఆ ఏనుగు మరణించింది. ఆ ఏనుగు కింద పడే టప్పుడు మావటివాడు కూడా దాని కింద పడి మరణించాడు. శ్రీకృష్ణ బలరాములు ఆ ఏనుగు తెల్లని దంతాలతో దాని రక్తం ఎర్రగా మారాయి వాటిని తన భుజాలపై వేసుకొని రంగస్థలంలో అడుగుపెట్టారు. వారిని అలా చూసిన కంసుడికి గుండెల్లో దడ మొదలైంది. కంసుడు మనసులో ఇలా అనుకున్నాడు. వీళ్లు పిల్లల పిశాచాల అంత ఏనుగు ని చంపేశారు చూస్తే 8 సంవత్సరాల బాలుడు లాగా కనిపిస్తున్నారు. ఒకవేళ నారదుడు చెప్పినట్టు శ్రీమహావిష్ణువే నాకు చావు తప్పదు అనుకొన్నాడు. వెంటనే ధైర్యం తెచ్చుకొని చాణూరముష్టికులవధ పిలిచి ఆ పిల్లలను చంపేయండి అని చెప్పారు. ఆ ఇద్దరు శ్రీ కృష్ణ బలరాముల దగ్గరకు వచ్చి శ్రీకృష్ణ బలరాములారా! మీకు ఏమన్నా విద్యలు వచ్చి ఉంటే మహారాజు ముందు ప్రదర్శించండి వాటిని మహారాజు చూసి ఆనందించి మీకు కానుకలు ఇస్తారు. మీరు బృందావనంలో కుస్తీ పట్లు పెట్టేవారని విన్నాము ఎందరో వీరులను ఓడించారని విన్నాము. మాతో కుస్తీ పట్లు పెట్టండి అన్నారు. ఇంకా చానురుడు పిల్లలారా ఇది బృందావనం కాదు నేను యుద్ధానికి పిలిచాడు అని వస్తారేమో ఒక్కసారి చూసుకోండి నేను ఒక గుడ్డు వద్దంటే మీరు చనిపోతారు అని విరాలు పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమీ ఎరగనట్టు అవును మేము బృందావనంలో ఆడుకున్నాము కానీ సరైన శిక్షణ తీసుకోలేదు మీకు లాగా అయినా రాజు గారు చూసి సంతోషిస్తారు కదా నేను నీతో యుద్ధం చేస్తాను. బలరాముడు ముష్టికూనితో యుద్ధం చేస్తారు. అది విని చానురుడు కోపంతో శ్రీకృష్ణుడికి ఇష్టం వచ్చినట్లు తిట్లు తిట్టాడు. అది విన్న శ్రీకృష్ణుడు చానురుడిని రెండు కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశారు. బలరాముడు ముష్టికుడిని తాన పిడి గుడ్డులతో వేశారు. వెనకే ఉన్న మిగిలిన మల్లుల అందరూ శ్రీకృష్ణ బలరాములు మీదకి యుద్ధానికి వచ్చారు. వారినందరిని శ్రీకృష్ణుడు బలరాముడు చంపేశారు. అది కంసుడు పిచ్చి పట్టినట్టుగా గట్టిగా అరుస్తూ గోళ్లను చంపేయండి. దేవకీవసుదేవుల చంపేయండి. పిల్లలను చంపేయండి. ఉగ్రసేనుని చంపేయండి అరిచాడు. ఆ అరుపులు విని బట్టలు కిందకి దిగితే ముందే శ్రీకృష్ణుడు ఒక అంగతో కంసుడి దగ్గరకు వెళ్లి కత్తి తీసేసి కూడా ఇవ్వకుండా కంసుడి కిరీటాన్ని కిందపడేసి జుట్టు పట్టుకొని కిందకు ఈడ్చుకొచ్చి నేల మీదకు విసరగా అయిపోయాడు. అతని నుండి ఒక జ్యోతి పైకి వచ్చి శ్రీకృష్ణుడు లో కలిసి పోయింది. కంసుడి తమ్ముళ్ళు అయ్యా మా అన్నయ్యను చంపుతారా అని ఏగ్రూరుడు, ఉగ్రుడు, ఉజ్యాహనుడు, జిహ్యడు, మద్రిడు, గజేంధ్రుడు, విధముడు, వరసడు అనే ఎనిమిది మంది సోదరులు శ్రీకృష్ణుని మీదకి రాబోతున్నారు. వెంటనే బలరాముని ఆగ్రహించి ముళ్ళు ఉన్న ఇనుప కథను పట్టుకొని వారిని చంపేశారు. కంసుడు సోదర సమేతంగా చనిపోయారు. కంసుని భార్యలు వచ్చి భర్త మీద పడి ఏడుస్తూ మేము ఎంత చెప్పినా వినలేదు కదా శ్రీకృష్ణుడితో వైరం వద్దు అన్నావు అందరూ శ్రీకృష్ణుని చేరితే నువ్వు మాత్రం శ్రీకృష్ణుడితో వైరం తెచ్చుకున్నావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చే అత్తయ్యలు ఏడవకండి యుద్ధంలో మరణం సహజం. అమ్మలు మరణించినవారికి వీరస్వర్గం వారి పేరు చెప్పారు. కంసుడు అతని సోదరులకు దహన సంస్కారాలు నిర్వహించి వారి పేరున దానధర్మాలు చేయించారు. సిటీ భార్యలకు వారికి రావలసిన ఆస్తులను ఇప్పించి వారిని పుట్టింటికి పంపించారు. అందరూ ఊరట చెంది వెళ్లారు కానీ జరాసంధుని కుమార్తె అయిన ఆస్తి, ప్రాస్తీ కోపంతో నిన్ను మా నాన్న గారితో చెప్పి చంపేస్తాను అని వెళ్ళిపోయారు. తరువాత శ్రీకృష్ణుడు సరసాల పాలైన దేవకీవసుదేవుల దగ్గరికి వెళ్లి వారిని విడిపించి అమ్మానాన్న అని వారి కాళ్ళకు దండం పెట్టారు. కానీ శ్రీ కృష్ణ పరమాత్మ అని ఆయన మనస్సులో ధ్యానిస్తున్నాను. ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత తన ఎవరో చెప్పి తన విశ్వరూపాన్ని చూపించారు. వారి మనసులో భావం శ్రీకృష్ణుడికి అర్థం అయింది. వీళ్ళు నన్ను పరమాత్మ అనుకుంటే అలాగే ఉంటారో నాకు వీరు ప్రేమ లభించదు అని వారి మీద విష్ణుమాయ ప్రయోగించారు. దేవికి వసుదేవులు ఎన్నాళ్ళకు కనిపించావు నాయనా అని దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు దేవుడు శ్రీకృష్ణుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మానాన్న నేను మీకు కుమారుడిగా పుట్టాను గాని కుమారుడిగా నా ధర్మాన్ని నెరవేర్చలేదు. ఇన్నాళ్లుగా మీరు చెరసాలలో బాధలు అనుభవిస్తూ ఉంటే మిమ్మల్ని విడిపించడానికి రాకుండా బృందావనంలో ఆడుకుంటూ ఉండిపోయాను. నన్ను క్షమించండి అన్నారు. దేవకీవసుదేవుల కి ప్రేమ ఎక్కువయ్యి మాట్లాడలేక అలాగే ఉండిపోయారు. తరువాత శ్రీకృష్ణుడు చెరసాలలో ఉన్న కంసుడి తండ్రి ఉగ్రసేనుని కూడా విడిపించారు. కృష్ణుడు ఉగ్రసేనుడితో మహారాజు యాదవులను రాజులు కాకూడదని శపించారు. కనుక మళ్ళీ మీరే గా ఉండండి మేము మీ వెనక సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ రక్షిస్తూ ఉంటాము అన్నారు. నీకు నేను వరం ప్రసాదిస్తున్నాను మీరు కలియుగం అంతమయ్యేవరకు మొదలగు రాజుగా కొనసాగుతారు అని చెప్పి ఉగ్రసేనుని మహారాజుని చేశారు. తరువాత నందుడు ని పిలిచారు. నందుడికి ఇప్పటికే విషయం అర్థమైంది. శ్రీకృష్ణుడు నందునీతో నాన్న గారు మీకు ఇప్పటికే విషయం అంతా అర్థమైంది కదా. నేను మీ బిడ్డను కాను. దేవకీవసుదేవుల పెట్టను. నా ఆజ్ఞా మేరకి నన్ను అక్కడికి చేర్చారు. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ధర్మమార్గంలో మమ్మల్ని పెంచారు. తండ్రి నీ అనుగ్రహం వల్ల నీ దయవల్ల నీ ప్రేమ వల్ల నేను ఏ వయసుకే లీలలు చేయాలో అవి చేసి చూపించాను. నాకు మిమ్మల్ని విడిచి ఉండాలని లేదు కానీ లోకకల్యాణార్థం నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. నుంచి మేము ఇక్కడే ఉండాలి. అమ్మ అన్నం తినడం మానేస్తే నా మీద ఒట్టు అని చెప్పండి. అమ్మ నవత చేసే బాధ్యత మీదే అని చెప్పారు. అంత గంభీరమైన నందుడు కూడా శ్రీకృష్ణుని వదిలి వెళ్ళలేక శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఏడుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్లారు. వెళ్ళటం ఎలా ఉంది అంటే తల్లిని విడిచి బిడ్డ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్తున్నట్లు అన్నారు వ్యాసులవారు. శ్రీ కృష్ణుడు పరమాత్మ కనుక ఆయన చేయవలసిన కర్తవ్యం పనులు ఉన్నాయి కనుక ఈ భవబంధాలను అతీతంగా మసలుకున్నారు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 31

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద |

విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ||

అర్థం :-

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన, నీప్రవృత్తిని తెలుసుకోలేకున్నాము.



శ్రీ కృష్ణ బలరామ గోపాల బాలుర మధుర నగర సందర్శనం

 శ్రీకృష్ణ బలరామ గోపాల బాలుర మధుర నగర సందర్శనం 








అక్రూరుడు శ్రీ కృష్ణునితో మా ఇంటికి వచ్చి మా ఇంటిని మమ్మల్ని భావన చేయమని అడిగారు. కానీ శ్రీ కృష్ణుడు నేను ఇప్పుడు రాలేను తరువాత ఎప్పుడైనా వస్తాను ఇప్పుడు నేను చేయవలసిన పనులు ఉన్నాయి. శ్రీకృష్ణ బలరాములు రథం మీద నుంచి దిగి ఇక్కడి నుంచి మేము కాలినడకన మధుర లోకి వస్తాను మీరు వెళ్ళండి అని అన్నారు. అక్రూరుడు ఆ పరమాత్మ మాటకు ఎదురు చెప్పలేక వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు, బలరాముడు నందుని వద్దకు వచ్చారు. శ్రీకృష్ణుడు నందు నీతో నాన్నగారు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను అన్నయ్య గోపాల బాలుడమ్మ నగరాన్ని చూసి వస్తాము అన్నారు. అప్పుడు సరే అని బృందావన వాసులతో నగరంలోకి వెళ్లి విశ్రాంతి భవనం కి వెళ్లారు. శ్రీకృష్ణుడు గోపాలబాల జనం నగరాన్ని చూసి వద్దాము అన్నారు.అప్పుడు గోపాలబాలుడు సరే కృష్ణ నీ ఇష్టం అందరూ మధురా నగరాన్ని చూసి వద్దాం అన్నారు. శ్రీ కృష్ణుడు మధుర నగరం ప్రవేశ ద్వారం వద్ద నగరంలోకి ప్రవేశించటానికి తన ఎడమ పాదాన్ని ముందుగా మోపారు. నేను నీతో పాటు పిల్లలందరూ వచ్చారు. శ్రీకృష్ణుడు ఏమీ తెలియనట్టు నగరం గురించి వివరిస్తున్నాడు. గోపాలబాలుడు ఎక్కడ ఉన్నాడో చూడండి 80 అంతస్తుల పైన బంగారు భవనాలు ఉన్నాయి పైనుంచి కింద నీళ్లు వాటి యంత్రాలు ఉన్నాయి. ఆటలు ఆడుకోవడానికి అందమైన ఆట స్థలాలు, ఉద్యానవనాలు, నగరం చుట్టూ అందమైన ప్రాకారాలు, అందమైన విగ్రహాలు పూల వనాలు ఉన్నాయని ఒక్కొక్కటిగా పిల్లలను చూపిస్తూ వివరిస్తూ వెళుతున్నారు. గోపాలబాలుడు అవును చాలా అందంగా ఉంది ఈ నగరం అందుకే పట్నం వాళ్ళు పల్లెటూరి కి రమ్మన్నారు. ఈ లోపు శ్రీకృష్ణుడు వచ్చారని నగరం అంతా తిరిగి చూస్తున్నారని తెలుసుకొని అందరూ శ్రీకృష్ణుని చూడటానికి వారి భవనాల నుండి బయటకు వచ్చారు. అంతకుముందే నారదుని ద్వారా శ్రీకృష్ణుని గురించి తెలుసుకొని ఉన్నారు కనుక వెంటనే శ్రీకృష్ణుని చూడాలి అనుకున్నారు. ఆవిడ శ్రీకృష్ణుని చూసి ఎంత అందంగా ఉన్నాడు గోపికలు గోపాలబాలుడు ఎంత భాగ్యం పొందాడు కదా మనము ఉన్నాము కంసుడి పాలనలో అల్లాడి పోతున్నాము. ఇప్పటికి కదా శ్రీకృష్ణుని చూస్తున్నాము అనుకుంది. ఇంకొక వ్యక్తి నందుడు ఏమి తపస్సు చేశాడు కుమారుని కన్ని పెంచారు. గోపికలు ఎన్నో నోములు నోచుకోని ఇతనిని భర్తగా పొందారు. సుగుణాల రాశి, దయాసముద్రుడు, లక్ష్మీ వల్లభుడు, యోగుల హృదయాలలో ఉండేవారు అనుకున్నారు. ఇంకొక ఆవిడ శ్రీకృష్ణుడిని చూసి ఇతనా పూతన పాలు తాగి చంపింది. ఇతనా శకటాసురుని బకాసురుని చంపింది. వెన్నుపూస కంటే మృదువుగా ఉన్నాడు సుకుమారుడు గా ఉన్నాడు అనుకుంది. ఇంకొక వ్యక్తి ఇతని పేరు ని చంపింది చెట్లను పడేసింది ఇతనా మడుగులో ఉన్న కాలేయానికి బుద్ధి చెప్పి పంపించింది. శ్రీకృష్ణుడంటే బలంగా ఉంటాడు అనుకున్నాము ఎంత అందంగా ఉన్నాడు సన్నగా సుకుమారంగా ఉన్నాడు. ఆ ముగ్గురూ ఆ కళ్ళు ఆ చెంపలు ఆ ఎర్రని పెడాలు ఎంత బాగున్నాయో కదా. సౌందర్యాన్ని చూడకపోతే ఈ కళ్ళు అతని గురించి మాట్లాడకపోతే ఈ మాట అతనికి సంబంధించిన బంధం లేకపోతే ఈ జన్మకి అర్థం అయింది. ఒక ఆవిడ ఈ మాటలు విని ఆయన వచ్చిన వేళ విశేషం ఇంకా మనల్ని విడిచి వెళ్ళాడు. ఒక ఆవిడ శ్రీకృష్ణుడు ఇక్కడే ఉన్న గోపికల భాగ్యమే భాగ్యమే కదా వారు శ్రీకృష్ణునితో సన్నిహితంగా ఉన్నారు శ్రీకృష్ణుడితో మాట్లాడారు, శ్రీకృష్ణునితో ఆడుకుంటున్నారు శ్రీకృష్ణునితో పాటలు పాడారు. వారి భాగ్యం మనకు ఎక్కడ దక్కుతుంది అనుకున్నారు. మనము ఉన్నాము దుర్మార్గుడైన కంసుడి పాలనలో కష్టాలు అనుభవిస్తున్నాము అని అనుకున్నారు. శ్రీకృష్ణుడు గోపాలబాలురుతో ఒక్కొక్కరు ఇంటిని దాటి ముందుకు వెళ్లారు. ఇంతలో అక్కడికి కంసుని ప్రధాన రాజకుడు రాజకుటుంబీకులు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి వెళ్తున్నాడు. అతని సహాయకులు ఒక వంద మంది ఉన్నారు. శ్రీకృష్ణుడు ఆ ప్రధాన రజకులు దగ్గరకు వెళ్లి ఓ రజిత శ్రేష్ట! మాకు కూడా ఈ పట్టుబట్టలు ఇవ్వు మేము పల్లెటూరి నుంచి వచ్చాము మాకు ఎటువంటి పట్టుబట్టలు లేవు ఇక్కడ అందరూ పట్టుబట్టలు ధరించారు. మేము కూడా దర్శిస్తాము. మేము రాజు గారి మేనల్లుడుని అందుకే అడుగుతున్నాను అక్కకు ఇవ్వు అని అడిగారు. అప్పటికే ఆ రాజకుడు బాగా తాగి వున్నాడు. చిక్కుడు శ్రీకృష్ణునితో మీరు అడవుల్లో పల్లెటూర్లో ఉండేవారు నీకు రాజు గారి బట్టలు కావాలా మీరు పాలు వెన్న పెరుగు నెయ్యి తిని బాగా ఎవరితో కొట్టుకుంటున్నారు. నేను మీకు బట్టలు ఇవ్వండి అన్నాడు. అప్పటిదాకా చిరునవ్వుతో ఉన్న శ్రీకృష్ణుడు కోపంతో బలరాముడు వైపు తిరిగి అన్నయ్య ఇప్పుడే కృతయుగంలో సీతను నిర్ణయించింది ఇప్పటికి కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. ఇంకా వీడు బ్రతికి ఉండటానికి వీల్లేదు అని తన అరచేతిని నిలువుగా ఉంచి ఒక దెబ్బ ఆ రజకుడు మెడమీద కొట్టారు. అంటే ఆ రాజు తల ఎగిరి పడింది. అది చూసిన ఆ రజకుడు సహాయకులు బట్టలు అక్కడే వదిలేసి పారిపోయారు. అది చూసిన మధిర నగర ప్రజలు శ్రీకృష్ణుని పరాక్రమం చూసి భయపడిపోయారు. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న పిల్లలతో మీకు ఏమీ బట్టలు కావాలో తీసుకోండి అన్నారు. శ్రీకృష్ణుడు అందులో పసుపు పచ్చని పంట తీసుకుని కట్టుకున్నారు. బలరాముడికి నల్లని పంచి ఇచ్చారు. మీరందరూ తీసుకోగా ఇంకా బట్టలు మిగిలి ఉన్నాయి అని అక్కడే ఉన్న వాళ్లను పిలిచి బట్టలు తీసుకోమన్నారు. ఎవరికి కావాల్సిన బట్టలు వారు తీసుకుని వెళ్లారు. ముష్టి వాళ్లు పక్క కి వెళ్ళాక వాళ్ళల్లో వాళ్ళు శ్రీకృష్ణుడు బట్టలు తీసుకోమంటే తీసుకున్నాము కానీ ఇంత మంచి పట్టుబట్టలు కట్టుకుని రేపు ఇంటి ఏంటికి దృష్టికి వెళితే మనకు బిక్షం వేస్తారు ఎవరు అన్నం పెడతారు అన్నారు. అందులోనే ఉన్న ఇంకో కథను శ్రీకృష్ణుడు వచ్చాక ఇంకా మనం ఎత్తు కావలసిన పని లేదు ఈరోజు బట్టలు ఇచ్చారు రేపు మనకు భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. కృష్ణుడు గోపాలబాలుడు కొంచెం ముందుకి వెళుతుండగా ఒకటి ధరి (బట్టలు కుట్టే అతను) శ్రీకృష్ణుని బలరాముడిని గోపాల బాల నిన్నే పిలిచి రాజసం ఉట్టిపడేలా పంచకట్టారు. శ్రీకృష్ణుడు అతని సేవకు మెచ్చుకొని ఈరోజు నుంచి నువ్వు నా అంత సౌందర్యంగా ఉంటావు అన్నారు. శ్రీకృష్ణుడు అలా అనగానే ఆ దర్జీ మహా సౌందర్యవంతుడిగా మారిపోయాడు. అతనికి సంపాదన తర్వాత పదవిని ఇచ్చారు. శ్రీకృష్ణుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ సుధాముడు అనే పూలమాలలు కట్టేవాడు. అతను శ్రీకృష్ణుని చూడగానే వెండి స్వామి రండి అని తెచ్చి అరుగుపై కూర్చోబెట్టారు. అతని దగ్గర ఉన్న చక్కటి పూలమాలలను శ్రీకృష్ణునికి మెడలో వేసి అలంకరించారు. బలరాముని కూడా పూలమాలవేసి సత్కరించారు. శ్రీకృష్ణుడు సంతోషించి నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగారు. అందుకు సుదాముడు తండ్రి నేను నీకు పూల దండలు వేసి సత్కరించింది వేరే కోరికతో కాదు. ఈ రోజు నీ పాద పద్మ సేవను నీ పాద సేవ కుల స్నేహాన్ని ప్రసాదించు. ఎప్పుడూ నాకు భూతదయ ఉండేలా అనుగ్రహించు. ఎప్పుడూ నీ నామస్మరణ చేసేలా ప్రసాదించు. శ్రీకృష్ణుడు తథాస్తు అని నీవు భూలోకంలో ఉన్నంత కాలం సకల ఐశ్వర్యాలతో జీవించి తదనంతరం సాన్నిధ్యాన్ని చేరుతావు అన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మంచి బట్టలు వేసుకున్నారు పూలమాలలు ధరించారు. కృష్ణుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడికి ఒక స్త్రీల గుంపు వచ్చింది. ఆ స్త్రీలు కంసుడి ఆ స్థానంలో చెలికత్తెలు. అందరికీ ఒక నాయకుడు ఉంది. ఆమె చూడటానికి మొఖం బాగానే ఉన్నా చేతులు చిన్నగా నడుము వంగిపోయి వీపుపై గొంతుతో కాళ్ళు ఒంగిపోయి ఉన్నాయి. ఆమె శరీరంలో మూడు వంకర్లు ఉన్నాయి కనుక ఆమెను అందరూ త్రివక్రా అని పిలిచేవారు. ఆమె చేతిలో ఒక బంగారుపెట్టె ఉంది. అందులో సుగంధద్రవ్యాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆమె దగ్గరకు వెళ్లి సుందరి అని పిలిచారు. అది విన్న ఆమె శ్రీకృష్ణుని కోపంగా చూసింది కానీ ఏమీ అనలేక ఇది నీకు న్యాయమా శ్రీ కృష్ణ ఇది నీకు న్యాయమా నన్ను దెప్పిపొడుస్తున్నావు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అందరికీ అందం వస్తుందా నాయనా. నన్ను తీవ్ర అంటారు నేను గోని దానిని నన్ను కుబ్జా అని కూడా పిలుస్తారు. నేను సైరాంద్రిని. నేను కంసుడికి సుగంధ ద్రవ్యాలను లేపనాలు తయారు చేసి ఇస్తాను. అని ఆమె చెబుతూ ఉండగా శ్రీకృష్ణుడు తరుపున ఆమెను పట్టుకుని పైకి లేపారు. అంతే ఆమె 3 వంకర్లు పోయే నిటారుగా అయి మహా సౌందర్యవతి గా మారింది. ఆమెకు నిటారుగా అయ్యాను అని తెలిసింది గానీ సౌందర్యవతి గా మారాను అని ఎలా తెలిసింది అని అనుకుంటుండగా పక్కనే ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అనుకున్నారు. ఆమె తన సౌందర్యాన్ని చూసుకుని మురిసిపోయే శ్రీకృష్ణునిపై కండువా పట్టుకుని శ్రీకృష్ణ నన్ను ఎంత సౌందర్యవతి గా మార్చారు సౌందర్యం నేను నీకు నువ్వు మా ఇంటికి రావాలి అని వేడుకుంది. శ్రీకృష్ణుడు నేను తప్పకుండా వస్తాను కానీ ఇప్పుడు కాదు అన్నారు. ఆమె తప్పకుండా రావాలి అని మరీ మరీ అడిగింది. ఆమె శ్రీకృష్ణుని విడిచిపెట్టి వెళ్లలేక ఆమె దగ్గర ఉన్న సుగంధద్రవ్యాలతో శ్రీకృష్ణుని సత్కరించి వెళ్లలేక వెళ్లలేక పోయింది. శ్రీకృష్ణ బలరాములు ఇంకొంచెం ముందుకి వెళ్ళగా కంసుడి యాగశాల కనిపించింది. కంసుడి యాగశాలలో కొండంత ధనుస్సు పెట్టి ఉంది. దానిని మధురానగరంలో ప్రజలు ఇలా అందరూ చూసారు. ప్రజలందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి వస్తున్నారు. కృష్ణుడు కూడా వారి వెనకే నుంచున్నాడు శ్రీకృష్ణుని వెనక బలరాముడు బలరాముని వెనుక గోపాలబాలుడు ఒక్కొక్కరుగా వచ్చారు. కృష్ణుడు ఆ దనస్సు దగ్గరికి వెళ్ళగానే ఎంత బాగుంది అని దానిని ఎడమచేతితో పిలిచి పారేశారు. మనసు విరిగిన శబ్దానికి అంతపురం లో ఉన్న కంగారు పడ్డాడు. ఇక్కడే ఉన్నా కాపుల వాళ్ళు శ్రీకృష్ణుని మీదకి వచ్చారు. శ్రీకృష్ణుడు బలరామునికి అధనుస్సులో ఒక బలమైన ముక్కను ఇచ్చి వారిని వధించు అన్నారు. శ్రీ కృష్ణుడు కూడా ఒక కర్ర ముక్క అని పెట్టుకున్నారు. శ్రీకృష్ణుని ఒక పక్క బలరాముడు ఒక పక్క సైనికులని వచ్చినవారిని వధించారు. తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్లారు. ఇప్పటికే చీకటి పడుట గోపాలబాలురును తీసుకొని ఒక అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుడు గోపాలుడితో వచ్చాడని తెలిసి అందరికీ పాలతో పరిమాణాన్ని తీసుకొచ్చి అందరికీ వడ్డించారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలబాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు. ఆ ఇంటి యజమాని శ్రీకృష్ణుని చూసి తన జన్మ ధన్యమైంది అని మురిసిపోయారు. అందరూ భోజనం చేసిన తర్వాత గోపాలుడు అందరూ నిద్రపోయారు. శ్రీకృష్ణ బలరాములు మాత్రం నిద్రపోకుండా కంసుడు ఏమన్నా గోపాల బాలురుకు ఆపదల పెడతానని మేలుకునే ఉన్నారు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 30

లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః |

తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తనో గ్రాః ప్రతపంతి విష్ణో||

అర్థం :-

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్ని వైపులనుండి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.



శ్రీకృష్ణాబలరామ మధురనగర పయనం

శ్రీకృష్ణాబలరామ మధురనగర పయనం 




అకృరుడు బృందవనం వచ్చారని తెలుసుకున్న నందుడు వెంటనే వచ్చి వారిని కూర్చోపెట్టి బృందవనంలో ఉన్న పెద్దలను పిలిచారు. నందుడు, అకృరుడు, బృందవన పెద్దలు, శ్రీకృష్ణబాలరాములు అందరు సమావేశం అయ్యారు. అప్పుడు నందుడు అకృరుడికి నమస్కరించి మీరు క్షేమంగా ఉన్నారా అన్ని కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ లోపు శ్రీకృష్ణుడు కల్పించుకొని అవి తరువాత నాన్నగారు అని అక్కడ కంసమామ భయపడకుండా ఉన్నాడా మధుర నగరంలో అందరు బాగున్నారా మీరు రావడానికి కారణం చెప్పండి. అప్పుడు అకృరుడు శ్రీకృష్ణ నీకు తెలియనిది ఏమి. కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు. అందుకోసం మిమ్మలిని అంటే శ్రీకృష్ణబాలరాములని నాతోపాటు రధంలో తీసుకురామన్నారు. మీరు అందరు ఎడ్లబండ్లలో కంసుడికి కానుకలు తీసుకొని రావాలి అని చేపి అందరినీ తరలి రమ్మన్నారు. యజ్ఞం చతుర్దశి నాడు మొదలై పౌర్ణమి నాడు పూర్తి అవుతుంది. రేపు త్రయోదశి రేపే మనం బయలుదేరాలి అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు మహారాజుల రమ్మన్నారు ఆయన మనిషిని పంపి మనల్ని వెంటబెట్టుకొని మరి మరి తీసుకురమ్మన్నారు కదా మనం తప్పనిసరిగ వెళ్లాలి. కంసుడు కానుకలు కూడా తీసుకు రమ్మన్నారు కాబట్టి మత్న దగ్గర ఉన్న పాలు వెన్న పెరుగు నెయ్యి అడవిలో దొరికే వనమూలికలు తీసుకు వెళదాము రేపు పొద్దున్నే మన ప్రయాణం అన్నారు. అక్కడే ఉన్న గోపాలుడు ఇదంతా విని ఆహా కృష్ణ ఎంత భాగ్యం అని ఎప్పుడూ అందరం అడవుల్లో ఉండే వాళ్ళు మొట్టమొదటిసారిగా పట్టణానికి చూస్తున్నాము అందరం బయలుదేరుదాం రేపు పొద్దున్నే అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరూ రేపు సూర్యోదయం కల్లా బయలుదేరుదాము అన్నారు. తరువాత నందుడు అక్రూరుడు కి విశ్రాంతి తీసుకోవడానికి తన ప్రత్యేక అతిథి గృహానికి పంపించారు. శ్రీ కృష్ణుడు మధుర నగరం వెళుతున్నాడు అన్న విషయం ఆ నోటా ఈ నోట గోపికలకు తెలిసిపోయింది. అందరూ కలిసి అక్రూరుడు దగ్గరికి వచ్చి అక్రూరుడు వినే లాగా తిట్టుకున్నారు. ఎంత మాయలమారి శ్రీకృష్ణుని మన నుంచి దూరం చేయటానికి వచ్చాడు వీడు క్రూరుడు, దుర్మార్గులు అని తిట్టుకున్నారు. ఒక గోపిక అండీ ఈ బ్రహ్మదేవుడు చాలా కఠినమైనవాడు శ్రీకృష్ణుడు మన నుండి దూరంగా వెళ్లేలా రాతను రాశాడు అసలు జాలి దయ లేదు అంది. ఇంకో గోపిక అంతా మన విధి మన తలరాతలు శ్రీ కృష్ణుడు మనకు దూరం అయిపోవాలని ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని బాధపడింది. శ్రీ కృష్ణుడు మధుర నగరం వెళ్తే మళ్లీ తిరిగి వస్తారు అది పట్టణం వెళ్తే మళ్లీ ఎవరైనా తిరిగి వస్తారా అనుకున్నారు. యశోదమ్మకు అంత జాలి లేదా కృష్ణ కొడుకులు పంపిస్తే తన సొంత కొడుకు కాదేమో అందుకే పంపిస్తుంది అనుకున్నారు. అక్రూరుడు ఇదంతా విని శ్రీకృష్ణుడు పైన ఇంత భక్తి అంకితభావం ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. ఆ రోజు సాయంత్రం శ్రీకృష్ణుడే స్వయంగా పాలతో పరమాన్నాన్ని చేసి బంగారు పళ్లెంలో వడ్డించి అక్రూరుని పెట్టారు. బంగారు తరువాత పళ్లెం కూడా అక్రూరునికి దానం చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామునే అందరూ నిద్రలేచి స్నానాదికాలు ముగించుకుని బయలుదేరటానికి సిద్ధమయ్యారు. బయలుదేరటానికి ముందు శ్రీకృష్ణుడు యశోద మాత దగ్గరకు వెళ్లారు. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అప్పుడు యశోద మాత శ్రీకృష్ణుడితో శ్రీకృష్ణ వెళుతుంటే నాకెందుకో కంగారుగా భయంగా ఉంది నువ్వు జాగ్రత్తగా ఉండు మళ్ళీ జాగ్రత్తగా వచ్చేయ్ అని చెప్పింది. అందుకు శ్రీకృష్ణుడు అమ్మ నేను ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా సుఖంగా ఉంటానో భయపడకు అని చెప్పినా తిరిగి వస్తాం అని మాత్రం చెప్పలేదు. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది. అక్రూరుడు ముందుగా శ్రీకృష్ణ బలరాముల r తీసుకు వెళ్ళటానికి రథాన్ని సిద్ధం చేసి ఉన్నారు శ్రీ కృష్ణ బలరాం రధం ఎక్కి కూర్చున్నారు. వెనుకనే నందులు గోపాలబాలుడు బృందావనం వాసులు అందరూ సిద్ధమయ్యే వెనకనే ఎడ్లబండ్ల బయలుదేరారు. కానుకలు తీసుకుని. రథంలో అలా వెళుతుండగా మధ్యాహ్న సమయం అయ్యింది.

అకృరుడికి  శ్రీకృష్ణభగవానుని విశ్వరూప దర్శనం

అప్పుడు శ్రీకృష్ణుడు అక్రూరుని రథం ఆపమని చెప్పి మేము ఇక్కడ నదిలో  కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుని దాహం తీర్చుకుని వస్తాము రథం ఆపమని అని అడిగారు. శ్రీకృష్ణ బలరాములు రథం దిగి పక్కనే ఉన్నా నదిలో కాళ్ళు చేతులు కడుక్కుని దాహం తీర్చుకొని వచ్చి రథంలో కూర్చుంటారు. అప్పుడు అక్రూరుడు స్వామి మధ్యాహ్నం అయింది నేను సంధ్య వందనం వస్తాను నాకు అనుమతి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిరండి అని అన్నారు. అ  క్రూరుడు సంధ్యా వందనం చేసుకుంటానని కానీ నదిలో దిగి స్నానం చేస్తుండగా నది లోపల రథంలో శ్రీకృష్ణ బలరాములు ఆశీర్వాదం ఇస్తున్నట్లు కనిపించారు. ఇదే మీ చిత్రమని అక్రూరుడు నది నుంచి బయటకు వచ్చి చూశారు. నది ఒడ్డున శ్రీకృష్ణ బలరాములు కనిపించారు. మళ్లీ నదిలో మునిగి చూస్తే అక్కడ కూడా మళ్ళీ శ్రీకృష్ణ బలరాములు నది లోపల రథంలో కూర్చొని ఆయన్ని ఆశీర్వదిస్తున్నట్లు కనిపించారు. అప్పుడు మళ్లీ బయటకు వచ్చి చూశారు బయట నది ఒడ్డున బలరామకృష్ణులు అర్థం లోనే ఉన్నారు ఆయన చూస్తూ నవ్వుతూ కనిపించారు. ఇప్పుడు మళ్లీ నదిలో మునిగి చూశారు అక్కడ ఈ సారి రథం గాని శ్రీకృష్ణ బలరాములు కానీ కనిపించలేదు. స్థానంలో వేయిపడగల శ్వేత రంగులో ఒక పెద్ద పాము కనిపించింది. అయన ఆదిశేషుడు అని ఆయన అర్థం చేసుకున్నారు ఆ పాముపడగ పైన భూమి ఉంది. ఆదిశేషుడు మూడు చుట్టలు చుట్టుకుని ఉన్నారు. మూడు చుక్కల పైన శ్రీ విష్ణు భగవానుడు యోగనిద్రలో ఉన్నటు కనిపించారు వేల కాళ్ళు వేల చేతులు వేల కళ్ళతో పట్టు పీతాంబరాలు ధరించే శంఖచక్రగద హస్తాలు ధరించి మెడలో తులసి మాలలు వేసుకొని ఉన్నారు. ఆయన పాదాల దగ్గర శ్రీ మహా లక్ష్మీ పాదాలు ఒత్తుతూ కనిపించింది. శ్రీ మహావిష్ణువు బొడ్డు నుంచి ఒక తామర కాడ కనిపించింది. ఆ తామర పువ్వు లోపల బ్రహ్మదేవుడు పసిపిల్లాడిలాగా తామర పువ్వుల్లో ఆడుకుంటున్నట్టుగా కనిపించారు. చూసిన అక్రూరుడు ఆనందంతో భావావేశంతో శ్రీమహావిష్ణువుని ఒక స్తోత్రం చేశారు. దేవాది దేవా నీవే జగతికి మూలాధారం  నీవే బ్రహ్మ గురువే విష్ణువు శివుడు. ఓ దేవాదిదేవా వరాహమూర్తివి, కూర్మావతానివి, వామనుడి గాను పరశురాముడి గాను, శ్రీరామచంద్రునిగా శ్రీకృష్ణుడు గానూ ఉంటావు బలరాముని గానూ ఉంటావు, భవిష్యత్తులో కల్కి భగవానుడు గా కూడా అవతరిస్తారు ఈ లోకంలో ప్రతి చిన్న తనువును నీవే బ్రహ్మాండము నీవే నీవు లేని చోటు అంటూ ఏదీ లేదు అని స్తోత్రం చేశారు. క్రూరుడు అష్టోత్రం చేయగానే అక్కడ శ్రీకృష్ణుడు మాయమైపోయారు. అక్రూరుడు మైమరిచిపోయి ఎంతో ఆనందంతో సంధ్యావందనం పూర్తిచేసుకుని వచ్చి రథంలో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు కొంచెం చిలిపిగా ఆ క్రూర మహాశయ మీరేమన్నా చూశారా నదిలో వింతలు విశేషాలు కనిపించాయా. మీరు నదిలో మునిగి గంట సేపు అయింది మానవమాత్రులు గంటసేపు నదిలో మునిగి ఉండలేరు కదా అందుకే అడుగుతున్నాను నదిలో ఏమన్నా వింతలు విశేషాలు కనిపించాయి. అప్పుడు ఆ క్రూరుడు మర్మములు ఏమైనా ఉన్నాయా స్వామి వింతల్లో మహావింతను చూశాను అన్నారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సరే పదండి వెళదాము అన్నారు. రథం ఇంకా ఎక్కడా ఆగకుండా మధురానగరం ప్రవేశ మార్గానికి చేరింది. అక్కడ మధురానగరం ప్రవేశద్వారం అని సూపర్ స్థాపించబడి ఉంది. నందుడు, గోపాలబాలురు, బృందవన వాసులు మధురానగరం ప్రవేశ ద్వారం దగ్గర శ్రీ కృష్ణ బలరాముల కోసం ఎదురుచూస్తున్నారు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 29

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణిసమృద్ధవేగాః ||

అర్థం :-

ముడుతలన్నియును మోహవశమున బాగుగామండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనము కొరకు అందు ప్రవేసించి, నశించునట్లు ఈ వీరులందరును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశిస్తున్నారు.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 28

యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి |

తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ||

అర్థం :-

అనేకములైన నదీనదముల ప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు. 



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయo 11

శ్లోకం 27

వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని |

కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||

అర్థం :-

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులు దీయుచు ప్రవేదించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుజ్జునుజ్జై పొవుతుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.



శ్రీకృష్ణుడిని దగ్గరకు అకృరుడి పయనం

శ్రీకృష్ణుడి దగ్గరకు అకృరుడి పయనం



ఆ రోజు శ్రీకృష్ణుడు ఆరోజు గోపాలబాలుడు తో మీరు ఎక్కడికి బయటకి వెళ్లొద్దు అని చెప్పారు. కొంత సేపటికి అక్కడికి దున్నపోతు రూపములో ఒక వృషబాసురుడు వచ్చాడు. వచ్చి బృందవన్నన్ని అల్లకల్లోలం చేస్తుంటే శ్రీకృష్ణుడు ఆ దున్నపోతుని ఎత్తి గిరగిరా తిప్పి నెలకు కొట్టి చంపేశారు ఆ రాక్షసుణ్ణి.మళ్ళీ కొంతసేపట్టి తరువాత అక్కడికి కేశిని అనే రాక్షసుడు గుర్రము రూపములో వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రాక్షసుడు దగ్గరకు వెళ్లి గుర్రం నోటిలో చెయ్యి పెట్టి చేతని ఒక న కండెల గా మార్చి గుర్రం నోరు గొంతు ఏమైందే లా చేసి ఎత్తి కింద పడేశారు. ఆ కేశిని శరీరం చెట్టు మీద నుంచి కింద పడటం వల్ల పండిన బొప్పాయి కాయ కిందపడి ఎలా ముక్కలు అవుతుందో ఆ రాక్షసుడు శరీరం అలా పడి ముక్కలైపోయింది. మధురానగరంలో అక్రూరుడు ఆ రాత్రంతా నిద్రపోలేదు ఎందుకంటే తెల్లవారితే నేను పరమాత్మ దగ్గరికి వెళితే నేను చూస్తాను అని తలుచుకుంటూ నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం సంధ్య ముగించుకొని రథం తీసుకొని బృందావనానికి బయలుదేరారు. అకృరుడు మనసులో ఇలా అనుకున్నాడు స్వామి ఎంతో మంది మునులు ఋషులు తమ తపస్సులో ఎంతగా లినమైన దర్శనమివాని స్వామీఇప్పుడు తనకు దర్శనమిస్తాడా అని అనుకున్నారు. ఒకవేళ స్వామిని దర్శనం చేసుకున్న తరువాత నువ్వు ఎక్కడి నుండి వచ్చేవన్నీ స్వామి నన్ను అడిగితే నేను కంసుడు దగ్గర నుంచి వచ్చాను అని చెప్పాను. కానీ కంసుడు దగ్గర్నుంచి వచ్చానని విన్న స్వామి గుడి దగ్గర నుంచి వచ్చావు అని అనుకున్నారు. మళ్లీ కాసేపటికే స్వామి దయామయుడు ఆయనకి అన్నీ తెలుసు ఎవరు మంచి వాళ్ళు ఎవరు మాట్లాడుతారు అనుకుని శ్రీ కృష్ణ నామస్మరణ చేసుకుంటూ సాగారు. బృందావనంలో శ్రీకృష్ణుడు పొద్దున్నే గోపాలుడు ని తీసుకొని ఆవులను తీసుకొని అడవికి వెళ్ళారు. ఆ రోజు కొంత సేపు అయిన తరువాత శ్రీకృష్ణుడు గోపాలబాల తో మనం ఈరోజు తొందరగా ఇంటికి వెళదాము అని చెప్పి వారిని మధ్యాహ్నం కల్లా ఇంటికి తీసుకువెళ్లారు. ఎందుకంటే అక్రూరుడు మధ్యాహ్నానికి బృందావనం వస్తారని అతను వచ్చేసరికి బృందావనంలో ఉండాలని శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేశారు. మధ్యాహ్నం సమయానికి అక్కడే బృందావనంలో అడుగుపెట్టారు రథంలో వస్తున్నారు. రావణన్ లోకి అడుగు పెట్టేసరికి అక్కడ వారికి కొన్ని పాద గుర్తులు ఆవు దూడల పాద గుర్తులు కనిపించాయి. పాద గుర్తులు లో ప్రత్యేకంగా ఒక పాద గుర్తులు అకృరుడుకి ఆకర్షితులయ్యాయి. ఆపాద గుర్తులలో చిన్న కమలము, శంఖం, చక్రాలు కనిపించాయి. అది చూసిన అక్రూరుడు తన స్వామి బాగా గుర్తు లేనని తన స్వామివారిపై నడిచి వెళ్తుంటే నేను ఎలా నడిచి వస్తాను అని అనుకొని శ్రీకృష్ణుని ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే శ్రీకృష్ణుడు ఆవుల దగ్గర పీతకటానికి అని పటు పీతాంబరం రంగు పంచె కట్టుకొని పైకండువా నడుముకి బిగించి కట్టుకొని మేడలో దండను వేసుకొని నుదుటిపై తిరునామం పెట్టుకొని నీలి వర్ణంలో చాలా అందంగా కనిపించాడు. పక్కనే బాలరాముడు తెలుపు రంగులో నీలంరంగు పంచె కట్టుకొని మేడలో పూలమాలను వేసుకొని కనిపించారు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణబాలరాములు ప్రపంచంలోని అన్ని జీవ రాశులను ఆకారించేవిధముగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణుడు మోకాలపై కూర్చొని మోకాల మధ్యలో గిన్నెను పెట్టుకొని పాలు పితుకుతూ ఉంటారు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. అప్పుడు ఆవులు గిన్నెలో పాలు పితాకటం చాలు మీరు తాగండి అని వేడుకుంటాయి. శ్రీకృష్ణుడు ఆవు పొడుగు దగ్గర పాలు తాగుతున్నాడు. అది చుసిన అకృరుడు వెంటనే శ్రీకృష్ణుడు పాదాలపై పడ్డాడు. స్వామి శరణు శరణు అని వేడుకున్నారు. అది చుసిన శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి అకృరుడిని తన చేతులతో లేపారు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు. శ్రీకృష్ణుడు అకృరుడితో అంటే మీరు పెద్దవారు. వేదాలను చదువుకున్నారు. త్రిసంధ్యాలలో సంధ్య వందనం చేస్తారు. మీరు ఒక చిన్న బాలుడికి నమస్కరిస్తున్నారా అని అంటారు. అప్పుడు అకృరుడు స్వామీ మీరు జగత్ గురువులు మీరు నేను పెద్దవాడిని అని వేదాలు చదివాను అని నన్ను అజ్ఞానంలో పడేయలేదు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయo 11

శ్లోకం 26

అమీ చ త్వాం దృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసం ఘైః |

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై ||

అర్థం:-

ఇదిగో! ఈ దృతరాష్ట్రపుత్రులు, ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భిష్మపితమహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందరును.



Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 25

దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వకాలానలసన్నిభని |

దిశో న జానే న లాభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాసా ||

అర్థం :-

ఓ జగన్నివాసా! భయంకరములైన కోరలతో కనిపిస్తున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె 

భీతిగొల్పుచున్నవి. వాటిని చూసి నాకు దిక్కుతోచటంలేదు. శాంతి శూన్యమైనది. ఓ దేవేశా! 

ప్రసన్నుడవు కమ్ము.



శ్రీకృష్ణుడు వచ్చేస్తున్నాడు అని కంపించిన కంసుడు

శ్రీకృష్ణుడు వచ్చేస్తున్నాడు అని కంపించిన కంసుడు



కంసుడు అకృరుడిని పంపించాడే గాని శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనని చంపేస్తాడు అని అస్సలు శ్రీకృష్ణుడు రాక ముందే చంపేయాలి అని ఏర్పాట్లు చేయటం మొదలు పెట్టాడు. కేశని, వృషబాసూరుడు అనే ఇద్దరు రాక్షసులను పిలిచాడు. మీరు వెళ్లి కృష్ణుడు ఎక్కడికి రాకముందే మీరే బృందవనం వెళ్లి శ్రీకృష్ణుడిని చంపేయండి అని పంపించాడు. వారిని పంపిన తరువాత కంసుడు ఒక మావటి వాడిని పిలిచి ఒకవేళ శ్రీకృష్ణుడు కేశని, వృషబాసూరుడిని చంపేసి మధురకి వస్తే మధుర ద్వారందగ్గర మనదగ్గర ఉన్న కువలయ పీడం అనే ఏనుగు ఉంది దానిని తీసుకువెళ్లి ద్వారం దగ్గరపెట్టు దానితో శ్రీకృష్ణుడిని తోకించి చంపించేయ్యి. అదే ఎందుకు అంటే అది ఇప్పటి వరకు యుద్ధంలో 10,000ఏనుగులను చంపింది. దాని దాంతములతో కొండలను పిండి చేసింది అని మావటి వాడిని మధుర ద్వారం దగరకు పంపించ్చాడు. ఇక నమ్మకం లేక శ్రీకృష్ణుడు అక్కడ కూడా తపించుకుంటే అనుకోని చాణురుడు, ముష్టికుడు,దోశలుడు, అక్రస్తుడు, ధార్థరాస్టుడు మొదలయినా 116మంది మల్లులను పిలిచాడు. శ్రీకృష్ణుడు, బాలరాముడు మన ఏనుగు కువలయ పిడనం దగ్గర తపించుకుంటే మీరు వారిని యుద్ధనికి ఆహ్వానించి వారిని చంపేయండి అని చెప్పారు. అప్పుడు వారు మీకు ఎందుకు మహారాజ వారిని నళిని నలిపినటు నలుపుతాము అన్నారు. కంసుడు ఇక నమ్మకం కలుగక తన అంగరక్షకులను కూడా పిలిపించి ఒకవేళ వారిదగ్గర కూడా శ్రీకృష్ణుడు తపించుకుంటే మీరు చంపేయండి అన్నారు. ఈలోగా యజ్ఞనికి కావలసిన వస్తువులను బ్రాహ్మణులను పిలిపించారు. ఎన్ని ఏర్పాట్లు చేసిన శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనని చంపేస్తాడు అనే భయపడుతున్నాడు. ఎవరికీ తెలియకుండా ఇద్దరు భటులను పిలిచి నేను ఎన్ని ఏర్పాటులను చేశాను గాని నాకు నమ్మకం కలగటం లేదు. ఒకవేళ నా మీదకు శ్రీకృష్ణుడు వచ్చేస్తే అప్పుడు దేవకీ వాసుదేవులను తీసుకువచ్చి నన్ను విడిచి పెట్టకపోతే వాళ్లని చంపేస్తాం అని బెదిరించండి. అవసరం అయితే చంపేయండి అని అజ్ఞాపించాడు. ఆ రోజు నుంచి కంసుడికి శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు తనను చంపేస్తాడు అని కలవరిస్తూనే ఉన్నాడు. నిద్రపోతున్న, మెలకువగా ఉన్న, తింటున్న, తినకున్న, కూర్చునా, నుంచున్న, ఏపని చేస్తున్న శ్రీకృష్ణుడు వచేస్తున్నాడు వచేస్తున్నాడు అని కలవరపడిపోతాడు.

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 24

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |

దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చవిష్ణో ||

అర్థం :-

ఏలనన, హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశల నేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది. శాంతి దూరమైనది.



లోకాకల్యాణర్ధం తన కర్తవ్యని నిర్వర్తించిన నరద మహర్షి


లోకాకల్యాణర్ధం తన కర్తవ్యని నిర్వర్తించిన నరద మహర్షి



ఒకరోజు శ్రీకృష్ణుడు ఎవరు లేని సమయంలో అవుకి పాలు పితుకుతూ ఉండగా అక్కడికి నరద మహర్షి వచ్చారు. రావటంలోనే నారాయణ నారాయణ అని శ్రీకృష్ణునికి నమస్కరించారు. స్వామీ ఏమి నీ లీలలు ఎన్నన్ని చెప్పను. లోకాకల్యాణర్ధం ఇప్పటి వరకు ఎంతోమందిని సంహారించావు. ఇక ముందు సంహారిస్తావు. నీ భక్తులను గెలిపించటానికి అనుక్షణం కష్టాలలో వారివెనకే ఉంటావు. వారికోసం రాధాసారధిగా కూడా మారతావు. అద్భుతం నారాయణ అద్భుతం. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమి ఎలా వచ్చావు నరదా అని అడుగుతారు. అప్పుడు నరద మహర్షి మీకు తెలియనిదా స్వామీ. అసలు రాక్షసుడిని సంహారించి మీ తల్లి తండ్రులను చేరసాల నుంచి విడిపించాలి. లోకాకల్యాణర్ధం మరికొంత మంది రాక్షసులను వదించి భూభారాని తగించాలి. అందుకు నా కర్తవ్యని నిర్వతించటానికి వెళుతున్నాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి స్వామీ అన్నారు. శ్రీకృష్ణుడు సరే వెళ్ళిరా అన్నారు. నరద మహర్షి మళ్ళీ శ్రీకృష్ణుvడికి నమస్కరించి అక్కడి నుంచి మాయమాయి కంసుడి దగరకు వెళ్లారు.నరద మహర్షి కంసుడు దగరకు వస్తూనే కంసా నీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నారు. కంసుడు అలాగే అన్నారు. నరద మహర్షి కంసునితో కంసా ఎంతపని జరిగిందయ్యా దేవతలు నీ పైన ఎంత కుట్ర పన్నారో తెలుసా. నీ చెలెళ్లి అష్టమా కుమారుడు బ్రతికే ఉన్నాడు. అతను పుట్టగానే వసూదేవుడు నందగోకులానికి తీసుకు వెళ్లి అక్కడ పుట్టిన ఆడపిల్లను ఎక్కడికి తీసుకు వచ్చారు. అంతే కాదు నీ సోదరి సప్తమా సంతనాని గర్భంలోనే మాయం చేసి వసూదేవుని పెద్దభార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి అక్కడ పుట్టేలా చెశారు. అంతే కాదు నీవు పంపిస్తున్న రాక్షసులు ఏమయిపోయారు తిరిగి రావటంలేదు అనుకుంటున్నావు కదా. వారి నందరిని శ్రీకృష్ణుడే సంహారిస్తున్నాడు అన్నారు. అది విన్న కంసుడు ఆ వాసుదేవుడు ఎంత పనిc చెశాడు. పుట్టిన పిల్లలందరిని నాకు ఇస్తాను అని మాట ఇచ్చి నన్ను మోసం  చెస్తాడా ఆ వాసుదేవుడిని ఇప్పుడే చంపేస్తాను అని కోపంతో ఉగిపోయాడు. అప్పుడు నరద మహర్షి నువ్వు ఆగవయ్య నువ్వు ఎప్పుడు అస్సలుని వదిలేసి కొసరు వెంట పడతావు. నీ అస్సలు శేత్రువు ఆ శ్రీహరి ఇపుడు శ్రీకృష్ణుడి రూపములో ఉన్నాడు. ముందు అతని పని చూడు తరువాత వాసుదేవుడు నీ ధగారే ఉంటాడు కదా. మరి నేను వెళ్లి వస్తాను అని చేపి వెళ్లిపోయారు. కంసుడు వెంటనే అకృరుడిని పిలిచి జరిగినది చేపి ఆకృరా నేను చతుర్దశి నాడు ఆ మహా దేవునికి యాగం చెస్తాను కదా. దానికి ఈ సారి నందుడిని శ్రీకృష్ణబాలరాముడిని  తీసుకొనిరా. ఇక్కడికి వచ్చిన తరువాత ఆ శ్రీకృష్ణుడిని చంపేస్తాను. నిన్ను ఎందుకు పంపుతున్నాను అంటే నువ్వు సౌమ్యూడివి నువ్వు అందరికి ఇస్టూడివి నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. వెళ్లి వారిని వెంటపెట్టుకొని తీసుకురా అంటారు. అప్పుడు అకృరుడు మనస్సులో అంత మంది రాక్షసులు thirigi raledhu అంటే అప్పుడే అర్ధం చేసుకోవాలి కదా అక్కడ ఉన్నది చిన్న బాలుడు కాదు సాక్షాత్తు శ్రీహరియే అని నీ మరణానికి నువ్వే ఆహ్వానిస్తున్నావు అని అనుకోని అకృరుడు బృందవనానికి బయలుదేరారు.


Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 23

రూపం మహత్తే బహువక్ర్తనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ |

బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||

అర్థం :-

హే మహబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, తొడలను, పాదములను, ఉదరములను, కోరలను కలిడిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి, అందరును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణకిపోవుచున్నాను. 



వ్యోమ సుర వద

  వ్యోమ సుర వద


ఒకసారి శ్రీకృష్ణుడు గోపాల బాలూరితో కలసి దొంగాట ఆడుతున్నారు. దొంగటా అంటే కొంతమంది పిల్లలు గోవులుగా మారుతారు. కొంతమంది పిల్లలు గోకపరులుగా మారుతారు. మరికొంతమంది దొంగలుగా మారుతారు. దొంగలుగా ఉన్న పిల్లలు గోవులుగా మారిన పిల్లలను దాచి పెడతారు. దాచిపెట్టిన పిల్లలను గో కాపరులు విడిస్తారు. ఇలా ఆడుకుంటుండగా అక్కడికి మాయసురుడి కుమారుడు వ్యోమ సురుడు వచ్చాడు. అతను కంసుడి స్నేహితుడు. శ్రీకృష్ణుడిని చంపాలని వచ్చాడు. అతను ఒక పిలవాడిగా మారిపోయి ఒక్క పిలవాడిని తీసుకెళ్లి ఒక కొండా గుహలో దాచివాడు. అందరిని దాచిన తరువాత చివరికి నలుగురు పిల్లలు శ్రీకృష్ణుడు మిగిలారు. అప్పుడు శ్రీకృష్ణుడు వ్యోమ సురుడి దగ్గరకి వచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి పిల్లందరిని దచేసావా నన్ను మిగిలిన పిల్లలను కూడా దాచిపెట్టాడు. వెంటనే వ్యోమ సురుడు తన నిజరూపాన్ని ధరించి శ్రీకృష్ణుడిని పట్టుకోబోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతని గట్టిగ ఉంచి అతని తలమీద ఒక గుడ్డు గూడాడు. అంతే వ్యోమ సురుడు అక్కడిక్కాడే తల పగిలి మరణించాడు. కొండ గుహలో ఉన్న పిల్లల దగరకు వచ్చారు. ఆ గుహక ఒక బండరాయి ఆడంగా పెట్టి ఉన్నది. దానిని శ్రీకృష్ణుడు తన ఎడమ కాలితో ఒక తన్ను తన్నాడు. అంతే బండ రాయి పగిలిపోయింది. లోపల బిక్కు బిక్కు మంటున్న పిల్లలు ఒకసారిగా శ్రీకృష్ణుడిని పాదాలపై పడి ఏడిచారు. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా. శ్రీకృష్ణ మమ్మలిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకువచ్చావు అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు నా పని అదే కదా. అందరిని వాళ్ళు చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావటమే నా పని అన్నారు. నిజమే కదా మనల్ని అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకువస్తారు కదా.

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 22

రుద్రాదిత్యా వసనో యే సాధ్యా విశ్వే శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గంధర్వయక్షాసురసిద్ధసంఘా విక్షంతే విస్మితాశ్చైవ సర్వే ||

అర్థం :-

ఏకాదశరుద్రులును, ద్వాదశదిత్యులును, అష్టవసువులును, సాద్యులును, విశ్వేదేవతలును, అశ్వినీ కుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసుర సిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు.




తండ్రిని రక్షించుకున్న శ్రీకృష్ణుడు

  తండ్రిని రక్షించుకున్న శ్రీకృష్ణుడు



బృందావనంలో ఒకసారి నందుడు బృందావన వాసులు ఏకాదశి వ్రతం చేశారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి ద్వాదశినాడు భోజనం చేద్దామని అనుకున్నారు. బృందావనం లో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలోనే ఏకాదశి ఉపవాసం చేద్దామని వాసులు అనుకున్నారు. ఆరోజు నందుడు బృందావనం వాసులు గుడిలోనే భజనలు కీర్తనలు చేసి గుడిలోనే నిద్రపోయారు. ఆ గుడికి దగ్గరలో ఉన్న ఒక కోడి దేనినైనా చూసి భయపడి అర్ధరాత్రి సమయంలో కూసింది. అది విని నందుడు తెల్లవారుజామున అయిపోయింది అనుకొని నదికి స్నానానికి వెళ్లారు. నందుడు వెళుతున్న వెంటనే మిగిలిన వారందరూ కూడా ఆయన వెళ్లారు. పూర్వం నదులలో రాత్రి అయిన దగ్గర నుంచి తెల్లవారుజాము వరకు స్నానానికి వెళ్లేవారు కాదు. నందుడు అర్ధరాత్రి సమయంలో నీటిలో దిగేసరికి అక్కడ కాపలా ఉన్న వరుణ దేవుడి బటుడు ఒకాయన ఆయనలోకి పాపాలను ప్రవేశపెట్టడం చూశారు. ఆయన ఎంత ప్రయత్నించినా నందుడి లో పాపాలు ప్రవేశించలేదు. అప్పుడు ఆ బట్టలు ఈ నవల గొప్పదైన అనుకొని అతడిని తమ ప్రభువు చూపించాలని అతన్ని తీసుకొని వరుణ దేవునికి నీటిలో నుంచి వెళ్ళిపోయారు. నందుడు స్నానానికని వెళ్లి పైకి రాకపోవటంతో బృందావన భయపడి కేకలు పెట్టారు. కృష్ణుడు ఆ కేకలు విని వెంటనే నదిలోకి దూకేశాడు. కృష్ణుడు తన శక్తితో వరుణుడు ఉన్నచోటికి ఈదుకుంటూ వెళ్ళిపోయారు. వరుణదేవుడు నందిని చూసి ఈయన ఎవరు ఎందుకు తీసుకు వచ్చావ్ అని అడుగుతారు. అప్పుడు భటుడు ఏమైనా చాలా గొప్పగా అండి ఎన్నో పాపాలు ప్రవేశపెట్టడానికి చూశాను జరగలేదు మీకు మీకు చూపించాను. వరుణదేవుడు నందుని తేరిపారా చూసి అయ్యో ఎన్ని తీసుకొచ్చావా అయిన పరమాత్మకు జన్మనిచ్చిన తండ్రి శ్రీకృష్ణభగవానుని తండ్రి ఈ విషయం ఆయనకు తెలిసింది అంటే మనం నిలుస్తామని ఎందుకు తీసుకొచ్చావు అని అన్నారు. ఈ లోపు కృష్ణుడు అక్కడికి వచ్చారు. శ్రీకృష్ణుని చూడగానే వరుణదేవుడు తన సింహాసనాన్ని దిగి వెంటనే ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన జలాలతో శ్రీకృష్ణుడికి అభిషేకం చేశారు. తమను క్షమించమని తెలియక పొరపాటు ప్రకటించారు శ్రీకృష్ణుని వరుణదేవుడు వేడుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇదంతా నా సంకల్పం వల్లనే జరిగింది ఒకసారి నువ్వు నన్ను చూసి నీ జలాలతో అభిషేకం చేయాలని అనుకున్నావు. ఆ కోరిక నెరవేర్చడానికి ఇలా చేశాను అన్నారు. అదీ కాకుండా బృందావన వాసులు కూడా నిషేధ సమయంలో తెలిసీ తెలియకుండా నదిలోకి దిగి అని తెలియకుండా ఈ సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడు తన తండ్రియైన నందిని తీసుకొని భూలోకానికి వచ్చేస్తారు. నందుడు బృందావన వాసులు శ్రీకృష్ణుడిని చూసి మైమరచిపోయి స్వామి నువ్వు ఎవరూ మమ్మల్ని కరుణించి మా దగ్గర ఉంటున్నావు నిజ రూపాన్ని చూపమని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు కొన్ని వేల కళ్ళతో తలలతో చేతులతో శ్రీ మహావిష్ణువు రూపాన్ని చూపిస్తాడు. అంతే కాకుండా ఇదే రూపాన్నే త్వరలో అక్రూరుడు కూడా చూపించబోతున్నాడు అని చెబుతారు. అది విని బృందావన వాసులు మైమరిచిపోయి శ్రీకృష్ణ భగవానునికి జయ జయ ధ్వానాలు చేసారు. వెంటనే శ్రీకృష్ణభగవానుడు తన రూపం లోనికి వచ్చేసి తన మాయం చేసి జరిగినదంతా మరిచిపోయేలా చేస్తాడు. బృందావనం వాసులు ఎప్పటిలాగానే మామూలుగా అయిపోయి రాసి ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయి స్నానం చేసి గుడికి వెళదాము ఉపవాస విరమణ చేద్దాము అనుకుంటారు.

Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 21

అమీ హి త్వాం సురసంఘో విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి |

స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||

అర్థం :-

ఇదిగో! ఆ దేవతలు అందరు నీలో ప్రవేశించుచున్నారు. భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమస్తోత్రముల తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.



గురువు శిష్యుడు పైన ప్రేమ ఇలాగే ఉంటుందేమో

గురువు శిష్యుడు పైన ప్రేమ ఇలాగే ఉంటుందేమో



1861 వ సంవత్సరంలో బీహార్‌లో దానాపూర్ అనే గ్రామంలో 33 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి మిలట్రీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఒక రోజు ఉదయం ఆయన పై ఆఫీసర్ పిలిచారు. ఆపై ఆఫీసర్ ప్రధాన కార్యాలయం నుంచి నీకు బదిలీ అవుతున్నట్లు ఉత్తరం వచ్చింది. ఆ వ్యక్తి అధికారి గారు ఎక్కడికి బదిలీ అయ్యారు అని అడిగారు. ఎందుకు పై అధికారి రాణి కేట్ కి బదిలీ అయింది. అక్కడ మన సైనిక స్థావరం ఒకటి ఏర్పాటు అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్లాలి అని ఉత్తరం చేతిలో పెట్టారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మహా అవతార్ బాబాజీ ప్రియశిష్యుడు శ్యామాచరణ లాహిరి మహాశయులు. ఆయన వెంటనే రాణి గేట్ కి బయలుదేరారు. అక్కడ సైనిక స్థావరం ప్రారంభంలో ఉండటం వలన శ్యామాచరణ లాహిరి గారికి ఎక్కువగా పని లేదు. అందుకని ఆయన సాయంత్రం సమయంలో అక్కడే ఉన్న హిమాలయాలు చూసి వస్తుండేవారు. ఒకరోజు హిమాలయాలు చూస్తూ ఉండగా ఆయనకి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఇది ద్రోణ గిరి పర్వత ప్రాంతం ఇక్కడ ఎందరో మునులు ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవటం విని చీకటి పడే లోపు చూసి తిరిగి వచ్చేయొచ్చు అనుకున్నారు. ఆయన ఆ పర్వతం పైకి వెళుతూ ఉండగా ఒక చోట చెట్లు లేని ప్రదేశంలో గుహలు ఉన్న ఒక ప్రాంతం కనిపించింది. హలో ఒక వ్యక్తి వెనక నుంచి లాహిరి వచ్చేసావా అని అడిగారు. లాహిరి మహాశయులు తిరిగి చూశారు. ఆ వ్యక్తి ఒక యువకుడు కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆయన లాహిరి గారితో నువ్వు చాలా దూరం నుంచి నడిచి వచ్చావు బాగా అలిసిపోయారు అని ఒక శుభ్రమైన చూపించి అందులో విశ్రాంతి తీసుకో అన్నారు. సాహి రేఖ రాఘవ వెళ్లగా అక్కడ ఉండి కొన్ని గొంగళ్ళు శుభ్రంగా మెరిసిపోతున్న మండలాలు ఉన్నాయి. నిన్ను ఇక్కడికి పిలిపించింది నేనే ఈ ఆసనం నీకు గుర్తు ఉందా అని అడిగారు. అందుకు లాహిరి మహాశయులు లేరని అన్నారు. నేను చీకటి పడే లోపు వెళ్లిపోవాలి. పొద్దున్నే నాకు ఆఫీసు పని ఉంది అన్నారు. ఆ వ్యక్తి నీకోసం ఆఫీసులోనే ఎక్కడికి రప్పించెను నిన్ను ఆఫీసు కోసం రప్పించే లేదు అన్నారు. అందుకు లాహిరి గారు నాకు అర్థం కాలేదు అన్నారు. ఆ వ్యక్తి నీకు బదిలీ అయిన నీ ఉత్తరం గురించి అన్నారు. ఒక నీకు గుర్తుకు వస్తుందా అని అడిగారు. లాహిరి గారు అయోమయంగా చూశారు. అప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన బొటన వేలుతో లాహిరి గారి నుదుట దాటించారు. వెంటనే లాహిరి గారికి గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. వెంటనే లాహిరి గారు ఆయన పాదాలపై పడి మీరు నా గురుదేవులు బాబాజీ గారిని ఏడుస్తూ నేను ఇక్కడే తపస్సు చేశాను ఇక్కడే నాకు మరణం సమీపించిన సమయంలో నేను మీ పాదాలపై పడి ఏడ్చాను. ఎందుకంటే నాకు మరణం వస్తే మళ్ళీ జన్మ వస్తే నేను అన్ని మర్చిపోతాను నాకు మీరు గుర్తు ఉండరు నేను నీ ముందే మరణించాను. అందుకు బాబాజీ గారు అవును లాహిరి నీ దేహం విడిచి నా దగ్గర నుండి నేను నీతోనే ఉన్నాను. ఈ మరణం తరువాత కర్మ అనే మంత్రదండం నిన్ను తాకింది. నీవు కల్లోల తరంగాల్లో జారిపోయావు నువ్వు నన్ను చూడలేకపోయినా నేను నీతోనే ఉన్నాను. నీవు దేవతలు తెలియజేసే ప్రకాశవంతమైన సూక్ష్మ సాగరాల వైపు వెళ్తున్నప్పుడు, చీకట్లో ప్రయాణిస్తున్నప్పుడు తుఫాను లోనూ నీ వెంటే ఉన్నాను. నువ్వు తిరిగి నీ మాతృ గర్భంలో చేరినప్పటి నుండి ఈ లోకంలోకి మళ్ళీ వచ్చేటప్పటికి నీతోనే ఉన్నాను. నీ చిన్నతనంలో ఇసుక మీద పోసుకుని ఆడుకుంటున్నాను అప్పుడు నేను నీతోనే ఉన్నాను నిన్ను చూస్తూ ఉన్నాను. నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చే వరకు నీతోనే ఉన్నాను. ఇదిగో నీ గుహ. నీకు ఇష్టమైనది. దీనిని శుభ్రంగా ఉంచాను. నీవు ఇక్కడే ఈ ఆసనం పై కూర్చొని తపస్సు చేస్తుంటే వాడివి. ఈ డ్రా మండలంలో నీరు తాగే వాడివి. మళ్లీ వీటిని ఉపయోగిస్తామని నేనే వీటిని శుభ్రంగా ఉంచాను. బాబాజీ ఎంతో ప్రేమగా లాహిరీ మహాశయుల తో అన్నారు. ఎందుకు లాహిరి గారు గురుదేవా నేను ఏమి మాట్లాడను తల్లి కన్నా మించిన నీ ప్రేమ ఎంతో గొప్ప వి. నన్ను మరణంలో కూడా విడవకుండా అనుక్షణం నన్ను రక్షిస్తూ వచ్చారు.

గురువు గారికి శిష్యులు     ప్రేమ ఇలాగే ఉంటుందేమో

శ్రీకృష్ణుని రాసలీల

 శ్రీకృష్ణుని రాసలీల

రాసలీల ఘట్టము విన్నంత మాత్రం చేత మన పాపములన్నిటిని దహించగల శక్తి కలిగినది. రాసలీలను సామాన్యమయిన స్థాయిలో విని, మనస్సును పరిశుద్ధంగా ఉంచుకొని అది ఈశ్వరుని లీల అని విన్నంత మాత్రం చేత గొప్ప ఫలితమును ఇస్తుంది. దాని లోపల ఉండే అసలయిన రహస్యమును తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తే అది ఒక దివ్యాతిదివ్యమయిన లీల. అంతకన్న గొప్పలీల సృష్టిలో ఉండదు. రాసలీల అనేసరికి కృష్ణుడు చాలామంది కాంతలతో భోగము అనుభవించుట అని అనుకుంటారు. దాని ఉద్దేశము అది కాదు.

శరత్కాలములో పౌర్ణమి వచ్చింది. మంచి వెన్నెలతో కూడిన రాత్రి. ఆ రాత్రి కృష్ణ భగవానుడు యమునానదీ సైకతమునందు ఒడ్డున నిలబడి వేణువు మీద ఒక గొప్ప మోహనగీతము నొకదానిని ఆలాపన చేశారు. అక్కడ అనేకమంది గోపాలురు ఉన్నారు గోపకాంతలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది పాలు తీయడానికి దూడలను విడిచి పెడుతున్నారు. మరికొంతమంది పాలు పితుకుతున్నారు. మరికొంతమంది పితికిన పాలను అగ్నిహోత్రం మీద పెడుతున్నారు. వేరొక ఇంట్లో చల్ల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని జరుగుతోంది. ఈలోగా కృష్ణ భగవానుడు ఊదిన వంశీరవము వినపడగానే ఇక్కడే మనస్సులో కృష్ణ భగవానుని దర్శనం చేసి, ఇంత గొప్ప వంశీరవమును చేస్తున్న ఆ మోహనరాగము పలుకుతున్న రూపమును చిత్రించుకుని గాఢాలింగనము చేసుకుని ఆ మైమరపుచే పరవశులై ఇక్కడే కొందరు గోపకాంతలు శరీరమును వదిలిపెట్టేశారు. మరికొంతమంది భర్తలు అడ్డుపడుతున్నా, మామలు అడ్డుపడుతున్నా కృష్ణుడితో రాసలీల చేయాలని ఆయనతో ఆనందం అనుభవించాలని వీళ్ళనందరినీ తోసేసి కృష్ణుడు ఎక్కడ రాగాలాపన చేస్తున్నాడో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. కృష్ణుడు వీరందరినీ చూసి వేళకాని వేళలో పర పురుషుడి దగ్గరకు స్త్రీలు పరుగెట్టుకు వస్తే మానం మర్యాదలు మంట కలిసిపోవా? ఈ రాత్రివేళ మీరు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వారు కన్నులవెంట నీరు కారుస్తూ ‘కృష్ణా! మేము రావడానికి కారణం నీకు తెలుసు. ఇక్కడవరకు వచ్చిన తరువాత నీవలన సుఖమును పొందాలని మేము వస్తే ఎందుకు వచ్చారు అని అడుగుతావా?’ అని అడిగారు.

ఈవిషయం వినేసరికి పరీక్షిత్తుకు ఆశ్చర్యం వేసింది. కొన్ని సందేహములు కలిగాయి. కృష్ణుని అడగటమేమిటి? భగవానుడు ఈ పనులు చేయవచ్చునా? ధర్మమును ఆవిష్కరించవలసిన వాడు, ధర్మమును స్థాపించవలసిన వాడు పరకాంతలయందు ఇటువంటి మోహబుద్ధిని జనింపచేయవచ్చునా?’ అని శుకమహర్షిని అడిగాడు. శుకబ్రహ్మ ‘పరీక్షిత్తూ! నీవు తొందర పడకు. రాసలీలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యి. దానిని నీవు తెలుసుకుంటావు’ అన్నారు.

రాసలీల ఈశ్వరుని లీల. ఈశ్వరుడు చేసే పనియందు యుక్తాయుక్తములను విచారించే అధికారం మనకు ఉండదు. ఆయన జగత్ప్రభువు. ఆయన జగత్తునందు ఏది చేసినా అడిగే అధికారం, దానిని గురించి విమర్శ చేసే అధికారం మనకి లేదు. శుకుడు కూడా ఇదే మాట చెప్పాడు. యమునానది ఒడ్డునే వేణువును ఎందుకు ఊదాలి? సూర్యునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ప్రవహించి వెళ్ళిపోయే కాలము స్వరూపము. కాలము ప్రవహించి వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నామని ఈ శరీరమును చూపించిన జీవులు పడిపోతూ ఉంటారు. ఎంతమంది పడిపోతుంటారో ఎవ్వరికీ తెలియదు. ఆ లెక్కపెట్ట గలిగిన వాడు ప్రపంచమునందు ఎవ్వడూ ఉండడు. ఒక్క ఈశ్వరుడికే తెలుస్తుంది. ఎందుకనగా ఆయనే కాలస్వరూపమయి ఉన్నాడు. యమున కాలప్రవాహమునకు గుర్తు. ఎప్పుడు ఆయన తన నిర్హేతుకమయిన కృపతో కొంతమందిని ఉద్ధరించాలని అనుకున్నారు. భావనయందు ఎలా పెట్టుకున్నా సరే వస్తువు అటువంటిది. ఆయనయందు భక్తితో గుండెల్లో గూడు కట్టుకున్న వాళ్ళని ఆయన ఉద్ధరించాలని అనుకున్నారు. దీనినే ఈశ్వర సంకల్పము అంటారు. ఇలా ఎందుకు ఈశ్వరుడు సంకల్పించాలి? అలా సంకల్పించడమును ‘నిర్హేతుక కృప’ అని శాస్త్రము పేర్కొంది. శరత్కాలములో ఎందుకు ఊదాలి అంటే శరత్కాలములో ఆకాశములో మబ్బులు ఉండవు. ఆకాశమంతా నిర్మలంగా తెల్లటి వెన్నెలతో కూడి ఉంటుంది. అలాగే జీవి అంతరమునందు రజోగుణము, తమోగుణము బాగా తగ్గిపోయి సత్త్వగుణ ప్రకాశముతో ఉంటాయి. సత్త్వ గుణ ప్రకాశముతో ఉన్న మనస్సులు ఏవి వున్నాయో, ఏవి నిరంతరము కృష్ణ భావన చేస్తున్నాయో అవి ఈ వేణునాదమును విని పరుగెట్టగలవు.శబ్దము అందరికీ వినపడుతుంది. ఆ శబ్దము ఉత్తేజితము చేయవలసి వస్తే అది స్త్రీ పురుషులనందరినీ చేస్తుంది తప్ప కేవలము స్త్రీలను మాత్రమే ఉత్తేజితులను చేయడమో, కేవలము పురుషులను ఉత్తేజితులను చేయడమో ఉండదు. కృష్ణుని వేణుగానము కేవలము గోపకాంతలను మాత్రమే ఎందుకు ఉత్తేజితులను చేసింది? వాళ్లకు కేవలము ఉన్నది కామోద్రేకమే అయితే వేణునాదము విన్న తరువాత మాత్రమే కామోద్రేకముతో ఎందుకు పరుగెత్తాలి? వేరొక సందర్భములో పరుగెత్తవచ్చు కదా! కామాతురత కలిగిన వాడు అందునా పర పురుష సంగమము కోరుతున్న స్త్రీ గుప్తంగా వ్యవహరిస్తుంది తప్ప తన భర్త ఎదురువస్తే త్రోసి అవతలపారేసి పరుగెడుతుందా? అది సాధ్యమయే విషయం కాదు. కానీ ఇక్కడ కొన్ని వేలమంది గోపకాంతలు పరుగెడుతున్నారు. మరి గోపాలురు పరుగెత్తరా? వారిని అడ్డుకోరా? అలా రాసలీలలో ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలంటే మనం వేణునాదమును వింటే గోపకాంతలకు ఏమయినదో తెలుసుకోవాలి. వేణు నాదమును వింటే గోపకాంతలకు ‘అనంగవర్ధనము” అయినదని చెప్పారు. అనంగవర్ధనమనే మాటను వాడి వ్యాసుల వారు మనందరి మీద సమ్మోహనాస్త్రమును వేసారు. కృష్ణుడు వేయలేదు ఆయన వేశారు. అనంగుడు అనగా శరీరము లేనివాడు - మన్మథుడు. మన్మథవర్ధనం జరిగినది అంటే లోపల కామోద్రేకము కలిగినదన్నది బాహ్యార్థము. రాసలీలనే శీర్షికను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే ‘అనంగ’ అనగా శరీరము కానిది అనగా ఆత్మ. అనగా అనంగవర్ధనము అనగా ఆత్మవర్ధనము. జీవి ఆత్మాభిముఖుడయినాడు. ఈశ్వరుని పిలుపునకు ఎవడు యోగ్యుడో వాడికి అందినది.

ఆత్మోన్ముఖులు అయ్యారని గోపకాంతలకు మాత్రమే చెపుతారు. పురుషులకు ఎందుకు చెప్పరు? ప్రపంచమునందు మనం అందరం కూడా బాహ్యంలో భార్యభర్త అంటాం. శాస్త్రమునందు మాత్రము భార్య భర్త ఉండరు. పురుషుడు ఒక్కడే ఉంటాడు ఆయనే పరమాత్మ. ప్రపంచంలో పరమాత్మ ఒక్కడు మాత్రమే పురుషుడు. మిగిలిన వారు అందరూ స్త్రీలే. అందరికీ ఒకడే భర్త జగద్భర్త. ఆయనే పరమాత్మ. అందరూ ఆయననే పొందాలి.

పతిం విశ్వశ్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం’

వాడు విశ్వేశ్వరుడు లేదా నారాయణుడు. ఏ పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదు. అటువంటి వాడిని పొందాలి. ఇపుడు స్త్రీయా పురుషుడా? పురుషుడిని పొందాలి కాబట్టి స్త్రీగా చెప్తారు. పరమాత్మ పురుషునిగా ఉన్నాడు. మారని వాడు మారుతున్నది శరీరము. మారుతున్న శరీరమునందు మీరు ఉండి మారని తత్త్వమయిన భగవంతుడిని అందుకోవాలి. ఇది ఎవరికో లోపల ప్రచోదనం అవుతుంది. అలా ఎవరికీ ప్రచోదనం అయిందో వారికి కృష్ణ పరమాత్మ వేణునాదము వినపడింది. వారికి అనంగవర్ధనం అయినది. పైకి కథ కామోద్రేకము కలిగినట్లు ఉంటుంది. వాళ్ళు అడుగుతున్నది కామమా లేక మోక్షమా? వారు మోక్షమును అడుగుతున్నారు. వీరందరూ ఆత్మసుఖమును అభిలషిస్తున్నారు. ఆత్మానందమును వాక్కు చేత చెప్పడం కుదరదు. దీనిని మధురభక్తితో చెప్పాలి. మధురభక్తిని నాయిక నాయకుల వలన చెపుతారు. జీవ బ్రహ్మైక్య సిద్ధిని ప్రేయసీ ప్రియుల సమాగమముగా చెప్తారు. అందుకే జీవ బ్రహ్మైక్య సిద్ధియే కళ్యాణం. మధురభక్తిని ఆధారంగా తీసుకొని రాసలీలను వర్ణిస్తున్నారు. వ్యాసుల వారు మహాపురుషుల స్థితిని చూపిస్తున్నారు. పైకి కథ గోపికలు ఒళ్ళు తెలియని కామంతో ప్రవర్తిస్తున్న జారిణుల కథలా ఉంటుంది రాసలీల. అంతే అర్థం అయినట్లుగా మాట్లాడితే భగవంతుడి పట్ల భాగవతుల పట్ల, ముక్త పురుషుల పట్ల భయంకర అపరాధము చేశారన్నమాట.  రాసలీల గురించి తెలిస్తే మాట్లాడాలి. తెలియకపోతే ఊరుకోవాలి. అంతేకాని అందులోని పరమార్థం గ్రహించలేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు.

 గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని అన్నారు. ‘ఎవరు నీ పాదములు పట్టుకుంటున్నారో వాళ్లకి సంసారం భయం పోతోంది’ అన్నారు.  కృష్ణ పరమాత్మ – ‘అలా మీరు రానూ కూడదు. నన్ను అడుగనూ కూడదు. ఇంతరాత్రి వేళ నేను వంశీరవము చేస్తే మీరు మీరు పరుగెట్టుకు వచ్చి నాతో సుఖము అభిలషించి నాతో ఉంటానంటున్నారు అది చాలా తప్పు. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి’ అన్నారు. వాళ్ళు ‘ఎన్నో జన్మల తరువాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా! నీ పాదముల దగ్గరకు చేరుకున్నాము. మమ్మలి తిరిగి వెళ్ళిపొమ్మంటావా? వాళ్ళు లౌకికమయిన పతులు. అది సంసారమునకు హేతువు మాకు అది వద్దు. మేము జగత్పతివయిన నిన్ను చేరాలని వచ్చాము. అందుకని మాకు సంసారము వద్దు. మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు. మాకు తిరిగి రావలసిన అవసరం లేని మోక్ష పదవినీయవలసినది’ అని అన్నారు.

వాళ్ళ మాటలకు పరమాత్మ ప్రీతి చెందాడు వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళి నిలబడడం ఒక ఎత్తు. దీనికి చాలా తేడా ఉంటుంది. రాసలీల పైకి అనేకమంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లు కనపడుతుంది. అది నిజం కాదు సంకేతిస్తున్నారు. అలా ఆడడంలో బ్రహ్మానందమును వారు అనుభవిస్తున్నారు. మేఘము మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు.

అంగనామంగనామంతరే మాధవో మాధవమ్ 

 మాధవం మాధవం చాంతరే నాంగనా 

ఇత్థ మాకల్పితే మండలేమధగః 

సంజగౌ వేణునా దేవకీ నందనః 

గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు. కృష్ణుడు కృష్ణుడు మధ్యలో గోపిక. ఎంతమందయినా ఏకకాలమునందు మోక్షమును పొందుతారు. ఇంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు. మోక్షమును పొందుతున్న వారిని చూసి ఇన్ని జన్మల తరువాత ఈశ్వరునితో ఐక్యమవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు. దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు. ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు. లోపలున్న భావ పరంపరలన్నీ అణిగి పోయి, వాసనలన్నీ అణిగిపోయి, కేవలము తాను ఆత్మస్వరూపిగా నిలబడిపోయి, ఇంద్రియములన్నీ పనిచేయడం మానివేసి, సమాదియందు లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా ఉండిపోతాడు. అలా ఉండిపోయినపుడు జీవి అపరిమితమయిన ఆనందమును పొందేస్తాడు. ఆ ఆనందము చేత ఈ శరీరము పోషింపబడుతుంది. తినడం కాని, త్రాగడం కానీ ఉండవు. ఆ ఆనందము ఈ శరీరమును కాపాడుతూ ఉండడం వలన బ్రతికి ఉంటాడు. అలా ఆనందమగ్నుడయిపోయి ఉండిపోతాడు. అలా ఉండిపోయిన సమాధిస్థితిని వర్ణన చేస్తున్నారు. ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల.

యమున ఒడ్డున రాసలీల జరిగింది. వాళ్లకి పట్టిన చమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందములో శరీరమునకు పట్టిన బడలికను తీర్చడానికి యమునానది నుండి చల్లటి గాలులు వీచాయి. ఆ చల్లటి గాలులచేత వారు బహిర్ముఖులయ్యారు. ‘నేను ఆత్మ దర్శనమును పొందాను’ అని ప్రతి గోపికా అనుకుంది. ఆత్మ దర్శనమును పొందిన తరువాత మళ్ళీ ఈ ‘నేను ఎక్కడి నుండి వచ్చింది’ ఆత్మగా ఉన్నాను అనాలి. నేను అనుకుంటే మరల జారుడు మెట్లు ఎక్కినట్లే లెక్క. వారందూ మేము అందరమూ కృష్ణునితో ఆనందమును అనుభవిస్తున్నాము అన్నారు. వారు అలా అనీ అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు. అనగా వారు తపస్సులో కూర్చున్నప్పుడు సమాధిస్థితి యందు కుదురుకోవడం కుదరడం లేదు. ఇపుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి. ఎక్కడ ఉన్నాడని మనుష్యులను అడగడం లేదు వీళ్ళు. రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నీవు చూశావా? అని అడుగుతున్నారు.













నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై

జల్లెడు వాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా

జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో

మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ చెప్పరే ?

వీళ్ళందరూ మల్లెపొదలను అడుగుతున్నారు. నల్లగా ఉంటాడు, చక్కటి నవ్వు నవ్వుతుంటాడు. పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, నెమలి పింఛము ధరించిన వాడు, ఆయన అస్ఖలిత బ్రహ్మచర్యమును నిరూపించడానికే నెమలి ఈకను పెట్టుకుంటాడు. సృష్టి మొత్తం మీద స్త్రీపురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి. దానికి భౌతికమైన సంపర్కం లేదు. ఇదే రాసలీల. అందుకే కృష్ణుడు నెమలి ఈకను ధరిస్తాడు. కృష్ణుడు ఆడవారందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు. ఆయన పరబ్రహ్మయై జీవ బ్రహ్మైక్య సిద్ధిని ఇస్తున్నాడు. వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొందారు. జలక్రీడలు ఆడారు. దానిని రాసలీలని పిలుస్తారు.

రాసలీల అనేది ధ్యానము చేత తెలుసుకోవలసిన రహస్యము. నీవు ఎంత చెప్పినా నాకు అర్థం కావడం లేదు. ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడినాడని పరీక్షిత్తు పలుమార్లు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. శుకుడు ‘ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానమును నీవు అందుకోలేని స్థితి ఆయినే ఒక విషయమును నీవు జ్ఞాపకం పెట్టుకో. అగ్నిహోత్రమును తీసుకువెళ్ళి శవం మీద పెట్టినట్లయితే అది శవమును కాల్చేస్తుంది. శవమును కాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడయినా తలస్నానం చేస్తుందా? చెయ్యదు. శవమును కాల్చిన అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది. అగ్నిహోత్రమునకు పుణ్యం రాలేదు. యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది. మీరు స్వాహా అంటూ హవిస్సును దేవతలకు ఇచ్చారు. అందువలన అగ్నిహోత్రమునకు గొప్పతనం ఏమీ రాలేదు. శవమును కాల్చినా అగ్నిహోత్రమునకు అపవిత్రత లేదు. ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది. వస్తుసంపర్కం అగ్నికి లేదు. కృష్ణుని కూడా అలా  భావించగలిగితే రాసలీల నీకు ఏమి ఇబ్బంది?’ అని అడిగాడు. ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు. కృష్ణుడు అనగా అగ్నిహోత్రము. ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వారిని అలా ఉద్ధరించాడు. ఈశ్వరునికి ఏ సంపర్కము లేదు. అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు. అగ్నిహోత్రమై ఉన్నాడు. నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతోంది. కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు? కనపడకపోతే అది నీ దృష్టిదోషం తప్ప కృష్ణ దోషం కాదు. నీవు అలా విను.  రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది’ అని చెప్పాడు.  ఆ రాసలీల అంత పరమ పావనమయిన ఘట్టం. రాసలీల పూర్తయిపోయిన పిమ్మట కృష్ణ పరమాత్మ మరల బృందావనం చేరుకుంటాడు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...