భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 21
అమీ హి త్వాం సురసంఘో విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ||
అర్థం :-
ఇదిగో! ఆ దేవతలు అందరు నీలో ప్రవేశించుచున్నారు. భయపడినవారై అంజలి ఘటించి, నీ నామ గుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిద్ధులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమస్తోత్రముల తోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి