భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 18
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే ||
అర్థం :-
పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక, అందరికిని తేలిసికొనదగినవాడవు. ఆ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. సనాతనపురుషుడవు. అని నా విశ్వాసము.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి