Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 29

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః|

తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణిసమృద్ధవేగాః ||

అర్థం :-

ముడుతలన్నియును మోహవశమున బాగుగామండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనము కొరకు అందు ప్రవేసించి, నశించునట్లు ఈ వీరులందరును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశిస్తున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...