భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 32
శ్రీభగవన్ ఉవాచ
కాలోస్మి లోకక్శయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతే పి త్వాం న భవిష్యంతి సర్వే యే వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||
అర్థం :-
శ్రీ భగవానుడు పలికెను:- నేను లోకములనన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక, నీవు యుద్ధముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగలరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి