Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 22

రుద్రాదిత్యా వసనో యే సాధ్యా విశ్వే శ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|

గంధర్వయక్షాసురసిద్ధసంఘా విక్షంతే విస్మితాశ్చైవ సర్వే ||

అర్థం :-

ఏకాదశరుద్రులును, ద్వాదశదిత్యులును, అష్టవసువులును, సాద్యులును, విశ్వేదేవతలును, అశ్వినీ కుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసుర సిద్ధసముదాయములును సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...