భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 4

న చ మత్థ్సని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్ |

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ||

అర్థం :-

ఈ ప్రాణులన్ని నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన ఈ యోగా శక్తిని  చూడు. భూతములు అన్నిటిని సృష్టిచున్నది, పోషించున్నది నేనే. యథర్థముగా నా అత్మ భూతముల యందు ఉండునది కాదు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...