భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 1

అథ నవమో ద్యాయః రజవిద్యా రజగుహ్యయోగః 

శ్రీభగవాన్ ఉవాచ

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |

జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ ||

అర్థం :-

శ్రీ భవానుడు పలికెను :-

ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేనిభక్తుడివి. కనుక, నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మళ్ళి విశదాముగా చెప్పుతాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూపసంసారము నుండి ముక్తుడవు కాగలవు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...