భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 13

మహత్మానస్తు మాం పార్థ దైవిం ప్రకృతిమాశ్రితాః |

భజంత్యనన్యమనసో జ్ఞత్వా భూతాదిమవ్యయమ్ ||

అర్థం :-

ఓ పార్థా! దైవిప్రకృతి అశ్రయించిన మహత్ములైతే, నన్ను సకల ప్రాణులకు మూలకారణము గాను, అక్షరస్వరూపుని గాను, తెలుసుకొని నిశ్చలమనస్కులై, నిరంతరము నన్నే భజింస్తున్నారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...