అద్యాయం 8
శ్లోకం 19
భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరగమే ||
అర్థం :-
పార్థా! ఈ ప్రాణి సముదాయము ప్రకృతివశమున మాటిమాటికి ఉత్పన్నమవుతయి. రాత్రి ప్రారంభకాలమున లీనమవుతాయి. పగటి ప్రారంభకాలములో ఉత్పన్నమవుతయి.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి