భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 15

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |

నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ||

అర్థం :-

పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప, దుఃఖములకు నిలమైన, క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...