భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 3
యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ద్రువమ్||
అర్ధం :-
ఎవరయితే సర్వవాప్తి ఐనవడు, మనస్సుకు బుద్ధికి అందనివాడు నిశ్చలుడు, నిత్యుడు అయిన పరబ్రహ్మను ఉపాసిస్తారో.....
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి