భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 7
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్||
అర్ధం :-
ఓ అర్జునా!నా యందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులని నేను శీగ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్ధారిస్తారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి