Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 7

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |

భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్||

అర్ధం :-

ఓ అర్జునా!నా యందే లగ్నమనస్కులైన అట్టి పరమభక్తులని నేను శీగ్రముగనే మృత్యురూపసంసారసాగరమునుండి ఉద్ధారిస్తారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...