భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 4
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్రసమబుద్దయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః ||
అర్ధం :-
వారు ఇంద్రియ నిగ్రహం కల్గి సకల ప్రాణులకు హితము చేస్తూ నన్నే పొందుతారు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి