Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 20

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |

శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతీసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగోనామ ద్వాదశోద్యాయః

అర్ధం :-

ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు, నిష్కామ భక్తిశ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు.





        

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...