భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 20
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతీసూపనిషత్సుబ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే భక్తియోగోనామ ద్వాదశోద్యాయః
అర్ధం :-
ఉపర్యుక్తధర్మ్యామృతమును సేవించుచు, నిష్కామ భక్తిశ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి