Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 8

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |

నివసిష్యసి మయ్యేవ అత ఊర్ద్వం నసంశయః||

అర్ధం :-

నాయందే మనస్సును నిలుపు. నా యందే బుద్ధిని లగ్నం చెయ్యి. తరువాత నా యందే స్థిరముగా ఉండును. ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...