భగవద్గీత
అధ్యాయం 12
శ్లోకం 8
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ద్వం నసంశయః||
అర్ధం :-
నాయందే మనస్సును నిలుపు. నా యందే బుద్ధిని లగ్నం చెయ్యి. తరువాత నా యందే స్థిరముగా ఉండును. ఇందులో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి