ముచికుందుడు అనుగ్రహించిన శ్రీకృష్ణుడు

ముచికుందుడు అనుగ్రహించిన శ్రీకృష్ణుడు


ఆ నిద్రపోతున్న మహాపురుషుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కుమారుడు ముచికుందుడు అనే రాజు. అతను ఒక రోజు రాజసభలో వుండగా దేవతలు అతని దగ్గరకు వచ్చి శౌర్య పరాక్రమాలు రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో సహాయం చేయమని అడిగారు. అందుకు ముచికుందుడు ఒప్పుకోగా దేవతలు అతని స్వర్గానికి తీసుకువెళ్లారు. స్వర్గంలో ముచికుందుడు చాలా కాలం పాటు రాక్షసులతో యుద్ధం చేశాడు. రాక్షసులతో యుద్ధం విజయవంతంగా ముగిసింది దేవతలు గెలిచారు. అప్పుడు దేవతలు ముచికుందుని నువ్వు మాకు చాలా సహాయం చేశారు నీకు ఏం వరం కావాలో కోరుకో అన్నారు. అందుకో ముచికుందుడు నన్ను భూలోకంలో నా స్వస్థలానికి పంపించండి నేను మళ్ళీ రాజ్యం చేసుకుంటాను అన్నారు. అందుకు దేవతలు భూలోకంలో ఒక సంవత్సరకాలం ఇక్కడ ఒక నిమిషంతో సమానం. ఇక్కడ గడిపిన సమయంలో భూలోకంలో నీ వారందరూ వెళ్ళిపోయారు చాలా తరాలు గడిచిపోయాయి.చాలా కాలం నువ్వు ఇక్కడే ఉండి పోయావు.నీకు సొంతమైన వారు ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. నీకు ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అన్నారు. అప్పుడు ముచికుందుడు అయితే నాకు మోక్షాన్ని ప్రసాదించేది అని అడుగుతారు. అందుకు దేవతలలో ముచికుందుని తో మోక్షాన్ని ప్రసాదించేది శ్రీమహావిష్ణువు మా పరమేశ్వరుడు పరమేశ్వరికి తప్ప మాకు ఎవ్వరికి అధికారం లేదు. ఇంకేదైనా కోరుకో అన్నారు. అప్పుడు ముచికుందుడు ఎంతకాలం యుద్ధంలో అలిసిపోయాను నాకు నిద్ర ప్రసాదించండి అని అడిగారు. దేవతలు అతనిని ఒక కొండగుహలో నిద్రకు ఏర్పాటు చేసి నిద్ర పొమ్మని చెప్పారు. అప్పటి వరకు అతను ఇక్కడే నిద్రపోతున్నాడు. కాలయవనుడు భస్మమైన తరువాత శ్రీకృష్ణుడు ముచికుందుని ఎదురుగా శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించారు. శంఖ చక్ర గదా పద్మాలతో పట్టు పీతాంబరం ధరించి వైజయంతి మాల ధరించి నీలి వర్ణంలో కోటి సూర్యుల కాంతితో చిరునవ్వులు చిందిస్తూ శ్రీమహావిష్ణువుని చూసినా ముచుకుందుడు తెలియని ఆనందంతో కన్నుల వెంట ఆనందభాష్పాలు రాలుస్తూ స్వామి మీరు ఎవ్వరు చెక్కుల భూమి ఆకాశాన్నంటే అంతా మీ ప్రకాశంతో నిన్ను చూసి నిండిపోయింది. మిమ్మల్ని చూడటం నా వల్ల కావటం లేదు. ఓ మహానుభావా మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు. ఈ భయంకరమైన అడవి లో ఏమి చేస్తున్నారు నాకు మీ గురించి చెప్పవచ్చు అనిపిస్తే చెప్పండి. నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించాను. మాంధాత కుమారుడిని నాపేరు ముచికుందుడు. దేవతలకు సహాయం చేయడం వలన అలసిపోయిన నేను ఇక్కడ నిద్ర పోతున్నాను. ఇక్కడ నేను నిద్రపోతున్న సమయంలో ఒక దుర్మార్గుడు వచ్చాడు అతను భస్మమై పోయారు తర్వాత మిమ్మల్ని దర్శించాను. మిమ్మల్ని తేరిపార చూడలేకపోతున్నాను. నన్ను మీ దయ దృష్టితో చూసి కరుణించండి. అప్పుడు శ్రీమహావిష్ణువు ఓ రాజేంద్ర భూమిమీద ఉన్న దుమ్ము రేణువులను అయినా లెక్క పెట్టడం సాధ్యం అవుతుందేమో కానీ నాకు గల గుణాలు అన్నింటిని ఎవరు లెక్కపెట్టలేరు. భూదేవికి భారంగా మారిన రాక్షసులను సంహరించి ధర్మాన్ని స్థాపించిన మని బ్రహ్మదేవుడు నన్ను గుర్తించాడు. లోకాన్ని సంరక్షించడానికి నేను యదువంశంలో జన్మించిన వసుదేవుని ఇంతా. వసుదేవుని కుమారుడిని కనుక నన్ను వాసుదేవుడు అని పిలుస్తారు. నేనేమీ అనే రాక్షసులు కంసుని నామంతో ప్రజలను పీడిస్తున్న అతడిని ఇంకా రాక్షసులను సంహరించాడు. సంహరిస్తున్నాను. నీ చూపు తగిలి భస్మమైన వాడు కాలయవనుడు అనే దుర్మార్గుడైన రాక్షసుడు. అతనికి నీ చూపుల అగ్నిజ్వాలలు వలన మరణం రాసిపెట్టి ఉంది. అందుకే అతనిని ఎక్కడి వరకు వచ్చేలా చేశాను. పూర్వం నువ్వు నన్ను ఆరాధించారు. ఆ కారణం చేత నిన్ను అనుగ్రహిస్తాను. నీకు ఏమి వివరాలు కావాలో కోరుకో ఇస్తాను. నా భక్తులైన వారు ఇక మందు దుఃఖించకూడదు అన్నారు. అప్పుడు ముచుకుందుడు మహావిష్ణువుతో సర్వేశ్వరా! నీ మాయ చేత మోహితులైన మేమో విషయ వాంఛలకు లోపలి భూమిపై ఉన్న కోసం వెంపర్లాడుతూ నిన్ను పూజించటం మరచిపోయాము. మళ్లీ మళ్లీ జన్మలు ఎత్తుతూ నే ఉంటాము. పూర్వ పుణ్యం వలన మానవ దేహం పొంది కూడా భోగాల పైన వాంఛతో నీపై భక్తి లేకుండా వాటికోసమే వెంపర్లాడుతూ పోతున్నాము. మానవ శరీరం మీద ఉన్న అత్యాశతో నాకు చాలా కాలం వృధాగా గడిచిపోయింది. ఓ శ్రీకృష్ణా! నీ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సంసారం ఎందుకు తిరుగుతున్న మానవుడికి సంసార బంధాలు తొలగిపోతాయి. సత్పురుషుల తో సహా సన్ లభిస్తుంది. తారే సహవాసం వలన నీ యందు భక్తి సిద్ధిస్తుంది. నీ యందు సిద్ధించిన బట్టి మోక్షం లభిస్తుంది. నాకు నీ పాదసేవనం తత్క్షణమే ఏమీ వద్దు. మోక్షప్రదాత వైన నిన్ను ప్రేమించడం తప్ప విషయ భోగాలు వద్దు అంటూ వేడుకున్నాడు ముచికుందుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ముచ్చికుందా! నీ బుద్ధి మంచిది నీకు నామీద దృఢమైన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నీవు రాజుగా పరిపాలన చేస్తున్నప్పుడు క్షత్రియ ధర్మం వలన వేటతో చాలా జంతువులను చంపారు. కనుక తపస్సు చేసి ఆ పాపాన్ని తొలగించుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణులే పోగొట్టి సకల ప్రాణాలు అందరు నన్నే దర్శించి చివరకు నన్ను పొందగలవు అన్ని వరం ఇచ్చారు శ్రీమహావిష్ణువు. మచ్చ కందులు శ్రీ మహా విష్ణువు కి ప్రదక్షణ చేసి నమస్కరించి ఆ గుహ నుండి బయటకు వచ్చారు. అతను బయటకు వచ్చేసరికి మనుషులు జంతువులు చెట్లు అన్నీ చిన్నవిగా కనిపించాయి. అతను కృతయుగం నాటి వాడు కనుక అతని చేతులు 50 అడుగులు. ద్వాపర యుగం చివరి నాటికి మానవుల ఎత్తు 8,9, 10 అడుగుల పరిణామానికి తగ్గిపోయింది. రాబోయేది కలియుగం అని తెలుసుకొని ఉత్తరదిక్కున గంధమాదన పర్వతం పై నరనారాయణులు నివసించిన బదరికాశ్రమం దగ్గరకు వెళ్లి తపోదీక్ష స్వీకరించి అనుమానాలు వదిలిపెట్టి అందరి యందు ఆసక్తిని విడిచిపెట్టి మన మనస్సును లగ్నం చేసి శాంత చిత్తంతో ఆ శ్రీమహావిష్ణువుని ఆరాధించారు. అలా ముచికుందుని పంపిన శ్రీకృష్ణుడు తిరిగి మధుర నగరానికి చేరాడు. మధుర నగరం చుట్టూ ముట్టడించిన కాలయవనుడు మూడు రాబోయేది కలియుగం అని తెలుసుకొని ఉత్తరదిక్కున గంధమాదన పర్వతం పై నరనారాయణులు నివసించిన బదరికాశ్రమం దగ్గరకు వెళ్లి తపోదీక్ష స్వీకరించి అనుమానాలు వదిలిపెట్టి అందరి యందు ఆసక్తిని విడిచిపెట్టి మన మనస్సును లగ్నం చేసి శాంత చిత్తంతో ఆ శ్రీమహావిష్ణువుని ఆరాధించారు. రాబోయేది కలియుగం అని తెలుసుకొని ఉత్తరదిక్కున గంధమాదన పర్వతం పై నరనారాయణులు నివసించిన బదరికాశ్రమం దగ్గరకు వెళ్లి తపోదీక్ష స్వీకరించి అనుమానాలు వదిలిపెట్టి అందరి యందు ఆసక్తిని విడిచిపెట్టి మన మనస్సును లగ్నం చేసి శాంత చిత్తంతో ఆ శ్రీమహావిష్ణువుని ఆరాధించారు. అలా ముచికుందుని పంపిన శ్రీకృష్ణుడు తిరిగి మధుర నగరానికి చేరాడు. మధుర నగరం చుట్టూ ముట్టడించిన కాలయవనుడు మూడుఅలా ముచికుందుని పంపిన శ్రీకృష్ణుడు తిరిగి మధుర నగరానికి చేరాడు. మధుర నగరం చుట్టూ ముట్టడించిన కాలయవనుడు మూడు కోట్లమంది సంహరించారు . యుద్ధంలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...