భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 41
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే క్రిష్ణ! హే యదవ! హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి||
అర్థం :-
నీ మహిమను ఎరుగక నిన్ను న సఖునిగా భావించి, చనువుచేగానీ, పోరపాటు వలనగానీ, ఓ క్రిష్ణా! ఓ యదవా! ఓ మిత్రా! అనుచు తోందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను పిలిచాను.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి