Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 41

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే క్రిష్ణ! హే యదవ! హే సఖేతి |

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి||

అర్థం :-

నీ మహిమను ఎరుగక నిన్ను న సఖునిగా భావించి, చనువుచేగానీ, పోరపాటు వలనగానీ, ఓ క్రిష్ణా! ఓ యదవా! ఓ మిత్రా! అనుచు తోందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను పిలిచాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...