భగవద్గీత-అధ్యాయం2-శ్లోకం1

అథ ద్వితీయో ద్యాయః - సంఖ్యయోగః

సంజయ ఉవాచ
శ్లోకం - 1

తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంతమిదం వాక్యమ్ ఉవాచ మధుసూదన: ||

అర్ధం :- 

సంజయుడు పలికెను :-  ఈ విధముగా కరుణాపూరితహృదయుడైన అర్జునుని కనులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును, శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణభగవానుడు ఇట్లనెను.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...