భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 32

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ |

సర్వజ్ఞానవిమూఢాంస్తాన్ విద్ది నష్టానచేతసః ||

అర్ధం :-

నాయందు దోషారోపణ  చేయుచు, నా ఈ  ఉపదేశమును అనుసరించని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయములు ఎందును  మోహితులై భ్రష్టులై,  కష్టనష్టాల పాలవుతారని తెలుసుకో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...