భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 24

ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహమ్ l

సంకరస్య  చ కర్తా స్యామ్ ఉపహన్యామిమాః ప్రజాః ll

అర్ధం :-

నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్ని నశించును. అంతేగాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును. ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందుకు నేనే కారకుడిని అవుతాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...