భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 31

యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవః |

శ్రద్దావంతో నసూయంతో ముచ్యంయే తే పి కర్మభిః ||

అర్ధం :-

దోషదృష్టి లేకుండా శ్రధ్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...