అధ్యాయం 3
శ్లోకం 31
యే మే మతమిదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవః |
శ్రద్దావంతో నసూయంతో ముచ్యంయే తే పి కర్మభిః ||
అర్ధం :-
దోషదృష్టి లేకుండా శ్రధ్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు గూడ సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి