అధ్యాయం 3
శ్లోకం 29
ప్రకృతేర్గుణసమ్ముఢాః సజ్జంతే గుణకర్మసు |
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచలయేత్ ||
అర్ధం :-
ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైనా మనుషులు ఆ గుణములు యందును, కర్మలయందు మిక్కిలి ఆసక్తులు అవుతారు. అట్టి మిడిమిడి జ్ఞానంగల మందబుద్ధిలైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురిచేయరాదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి