భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 29

ప్రకృతేర్గుణసమ్ముఢాః  సజ్జంతే గుణకర్మసు |

తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచలయేత్ ||

అర్ధం :-

ప్రకృతిగుణములచే పూర్తిగా మోహితులైనా  మనుషులు ఆ గుణములు యందును,  కర్మలయందు మిక్కిలి  ఆసక్తులు అవుతారు. అట్టి మిడిమిడి జ్ఞానంగల  మందబుద్ధిలైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయినవాడు భ్రమకు గురిచేయరాదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...