శ్లోకం 30
మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమొ భుత్వా యుధ్యస్వ విగతజ్వరః ||
అర్ధం :-
అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తము ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశ మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి