భగవద్గీత

శ్లోకం 30

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా|

నిరాశీర్నిర్మమొ భుత్వా యుధ్యస్వ విగతజ్వరః ||

అర్ధం :-

అంతర్యామిని, పరమాత్మను ఐన నాయందే నీ చిత్తము ఉంచి, కర్మలనన్నింటినీ నాకే అర్పించి, ఆశ మమతా సంతాపములను వీడి, యుద్ధము చేయుము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...