భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 23

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః l

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ll

అర్ధం :-

ఓ పార్థా! ఎప్పుడైనా నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో, లోకమునకు గొప్పహాని సంభవించును. ఎందుకనగా, మనుష్యులందరును అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...