Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 8

న తు మాం శక్యసే ద్రుష్టుమ్ అనేనౌవ స్వచక్షుషా |

దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||

అర్థం :-

కాని, చర్మ చక్షువు(కళ్ళ)లతో నా ఈ రూపమును నీవు నిజముగా చూడలేవు. కనుక, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. ఈ దివ్యదృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడుము.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...