Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 2

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |

త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||

అర్థం :-

ఓ కమలక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి విరముగా విన్నాను. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గురించి విన్నాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...