భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 2
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ||
అర్థం :-
ఓ కమలక్షా! ఓ కృష్ణా! సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి విరముగా విన్నాను. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గురించి విన్నాను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి