భగవద్గీత
అద్యాయం 11
శ్లోకం 5
శ్రీభగవాన్ ఉవాచ
పశ్వ మే పార్థ రూపాణి శతశో థ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావేర్ణాకృతీని చ ||
అర్థం :-
శ్రీభగవానుడు పలికెను :-
ఓ అర్జునా! అసంఖ్యాకములైన, బహువిధములైన, పెక్కువర్ణములు, ఆకృతులు గల నా అలౌకికరూపములను చూడుము.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి