భగవద్గీత
అద్యాయం 11
అథ ఏకదశో ద్యాయః - విశ్వరూపసందర్శనయోగః
శ్లోకం 1
అర్జున ఉవాచ
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహో యం విగతో మమ ||
అర్థం :-
అర్జునుడు పలికెను :-
ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆద్యాత్మిక విషయములను ఉపదేశించావు. దానివలన నా అజ్ఞానము తొలగిపోయింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి