Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

అథ ఏకదశో ద్యాయః - విశ్వరూపసందర్శనయోగః

శ్లోకం 1

అర్జున ఉవాచ

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ |

యత్త్వయోక్తం వచస్తేన మోహో యం విగతో మమ ||

అర్థం :-

అర్జునుడు పలికెను :-

ఓ కృష్ణా! నన్ను అనుగ్రహింపదలచి పరమగోప్యమైన ఆద్యాత్మిక విషయములను ఉపదేశించావు. దానివలన నా అజ్ఞానము తొలగిపోయింది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...