కార్తీక పురాణము 30వ రోజు

కార్తీకవ్రత మహిమ ఫలశ్రుతి 

నైమిశారణ్యములో ఆశ్రమములో శౌనకాది మహామునులకు సూతమహర్షి తెలియజేసిన కార్తీకమాస మహత్యం, విష్ణు మహిమలు, శివమహిమలు విన శౌనకాది మునులు సుతునితో ఇంకా కార్తీకమాస విశేషాలు తెలియజేయండి అని అడిగారు. అందుకు సుతుడు "మునీశ్వరులారా! కార్తీక మాస మహిమ ఎంతవిన తనివితీరదు. ఈ మాసములో ప్రతిరోజు సూర్యదయమునకు ముందే నిద్రలేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానము చేసి దేవాలయమునకు వెళ్లి దపారాధలు, దానధర్మాలు, దీపధానములు చేయాలి.  ప్రతిరోజు సాయంత్రం పురాణపఠనం చేయాలి. ఇలా నెలరోజులు చేసినా సకల పాపములు పోతాయి. కార్తీక వ్రతాన్ని నిష్టతో చేస్తే చివరకు వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ కార్తీకమాసం లో సదా హరినామస్మరణ చేసినా సకల పాపాలు నశిస్తాయి. 

స్వస్తి.............. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...