అధ్యాయం 4
శ్లోకం 6
అజో పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పి సన్ |
ప్రకృతిం స్వమాధిష్ఠాయ సంభవామ్యత్మమాయయా ||
అర్ధం:-
నేను జన్మరాహితుడిని. నిత్యుడని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అయినాను, నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, నా యోగ మాయచే అవతరించుచుందును.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి