భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 6

అజో పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో పి సన్ |

ప్రకృతిం స్వమాధిష్ఠాయ సంభవామ్యత్మమాయయా ||

అర్ధం:-

నేను జన్మరాహితుడిని. నిత్యుడని, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును. అయినాను, నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని, నా యోగ మాయచే అవతరించుచుందును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...