భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 11

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్|

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః||

అర్ధం :-

పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...