అధ్యాయం 4
శ్లోకం 11
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్|
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః||
అర్ధం :-
పార్థా! భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగ నేను వారిని అనుగ్రహింతును. మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరింతురు.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి