భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 5

శ్రీభగవాన్ ఉవాచ 

బహూని మే వ్యతీతాని జన్మాని ధవాచార్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||

అర్ధం :-

శ్రీభగవానుడు పలికెను :- ఓ పరంతపా! అర్జునా! నాకును పెక్కు జన్మలు వచ్చాయి. కాని వాటిని అన్నింటిని నేను తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకోలేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...