తిరుప్పావై
పాశురము-2
వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కుశేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.
అర్ధం :-
భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు వినండి.
శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కలిసిఉన్న విశ్లేష సమయాన ఇతర భాహ్య విషయాలను తలవకూడదు. పాలను త్రాగకూడదు. కన్నులకు కాటుక పెట్టుకోకూడదు. నెయ్యి తినకూడదు. జడలో పూలను పెట్టుకోకూడదు. అనగా శాస్త్ర విరుద్దములైన ఎటువంటి పనులను చేయకూడదు. ఒకరిపై చాడీలను చెప్పకూడదు. సత్పాత్రదానము చేయాలి. సన్యాసులకు, బ్రహ్మచారులకు సత్పత్రదానము చేయాలి. ఇంక ఆచరించు మార్గములేవైన యున్న వాటిని తెలుసుకొని సంతోషముతో ఆచరిస్తాము. ఇలా ఈ ధనుర్మాస మాసమంతా కొనసాగిస్తాము. ఇదే మన వ్రత విధానం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి