అధ్యాయం 3
శ్లోకం 42
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః|
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః||
అర్ధం :-
స్థూలశరీరముకంటె ఇంద్రియములు బలమైనవి. సూక్ష్మములు, శ్రేష్ఠములు అని పేర్కొంటారు. ఇంద్రియములకంటే మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధికంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైమది ఆత్మ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి