భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 42

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః|

మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః||

అర్ధం :-

స్థూలశరీరముకంటె ఇంద్రియములు బలమైనవి. సూక్ష్మములు, శ్రేష్ఠములు అని పేర్కొంటారు. ఇంద్రియములకంటే మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధికంటెను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైమది ఆత్మ. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...