అధ్యాయం 4
శ్లోకం 8
పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమ్ |
ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ||
అర్ధం :-
సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరము చేయుటకు నేను ప్రతియుగములో అవతరిస్తాను.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి