భగవద్గీత

అధ్యాయం 4

శ్లోకం 8

పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతమ్ |

ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే ||

అర్ధం :-

సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరము చేయుటకు నేను ప్రతియుగములో అవతరిస్తాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...